శ్రీశైలం ప్రాజెక్టు | శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జలాశయానికి 30,595 క్యూసెక్కుల వరద వస్తున్నది. ఎగువ నుంచి ప్రవాహం వస్తుండటంతో 44,377 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదలచేస్తున్నారు
శ్రీశైలం| నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 21,432 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 25,342 క్యూసెక్కుల నీరు బయటకి వెళ్తున్నది.
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే యాత్రికుల ఆరోగ్య భద్రతకు దేవస్థానం చేపడుతున్న ముందస్తు చర్యలకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండైర్టెజేషన్ (ఐఎస్వో) ప్రశంసలు లభించాయి. ఆదివారం ఆలయ ఈవ�
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో శ్రావణమాస పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు, పూష్పార్చనలు ఈవో కేఎస్ రామారావు ఆధ్వర్యంలో శాస్రోక్తంగా జరిగాయి. శనివారం ఉభయ దేవాలయాలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో శ్రావణమాసం రెండవ శుక్రవారం సందర్భంగా సామూహిక వరమహాలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ధార్మిక కార్యక్రమాలలో భాగంగా దేవస్థానం చంద్రవతి కళ్యాణమండపంలో ఉదయం 10 గంటలకు ఈవో క
శ్రీశైలం : శ్రీశైల దేవస్థానం కార్యనిర్వాహణాధికారిగా రెండు సంవత్సరాలు విధులు నిర్వహించిన కేఎస్ రామారావును బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశ
శ్రీశైలం : శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సమితి అధ్యక్షుడు తీపిరెడ్డి మహేష్రెడ్డి శిరీషారెడ్డి దంపతులు, నాగర్కర్నూల్ జిల్లా అటవీశాఖ అధికారి డీఎఫ్�
శ్రీశైలం : శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల క్షేత్రంలో లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ బుధవారం ప్రత్యేక పూజలు జరిపించినట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. బుధవారం ఉదయం సాక్షి గణపతి
శ్రీశైలం| శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 8690 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 49,175 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Srisailam : నేటి నుంచి శ్రీశైలంలో సర్వదర్శనం | శ్రీశైల మల్లన్న క్షేత్రంలో ఈ నెల 18 నుంచి భక్తులకు సర్వ దర్శనాలు కల్పించనున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనాలు కల్పించనున్నట్లు ఆలయ ఈఓ కేఎస్ రామారావు తెలిపా�
అమిత్ షా| కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం వెల్లనున్నారు. గురువారం ఉదయం 11.15 గంటలకు ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.