అమావాస్య పూజలు | అమావాస్య సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించారు. క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రస్వామికి అమావాస్య ఆదివారం ప్రదోషకాలంలో పంచామృతాలు, ఫలోదకాలు, పస
శ్రీశైలం| ఎగువ నుంచి వరద ప్రవాహం కాస్త తగ్గడంతో శ్రీశైలం ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం జలాశయంలోకి 97,503 క్యూసెక్కుల నీరు వస్తున్నది. 92,175 క్యూసెక్కుల నీటిని దిగువకు వి�
శ్రీశైలానికి భారీగా తగ్గిన వరద | శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పడుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 58,629 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ప్రస్తుతం రెండు గేట్లు పది అడుగులు ఎత్తి..
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో శుక్రవారం మాసశివరాత్రి సందర్బంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీశైల గ్రామదేవత అంకాలమ్మకు ఉదయం అభిషేకాలు వారపూజలు నిర�
శ్రీశైలం : శ్రీశైల శ్రీభ్రమరాంబదేవి అమ్మవారికి హైదరాబాద్ లాల్దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటి ఆధ్వర్యంలో బంగారు బోనం సమర్పించారు. శుక్రవారం ఉదయం శ్రీశైల గ్రామదేవత అంకాలమ్మ ఆలయంలో పూజలు చ
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఆరుద్ర నక్షత్ర ప్రత్యేక పూజలు గురువారం ఘనంగా జరిగాయి. ఆలయ ఈవో కేఎస్ రామారావు ఆధ్వర్యంలో స్వామివారికి మహన్యాసపూర్వక రు�
శ్రీశైలం : తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ఆషాఢ బోనాల పండుగలో భాగంగా శ్రీశైల శ్రీ భ్రమరాంబదేవి అమ్మవారికి బంగారు బోనం సమర్పించేందుకు లాల్దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటి గురువారం రాత్రి శ్�
శ్రీశైలం, నాగార్జున సాగర్లో 4 చొప్పున గేట్లు ఎత్తి నీటి విడుదల నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 3: కృష్ణా బేసిన్లో వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. గత కొన్నిరోజులుగా 4 లక్షల పైచిలుకు క్యూసెక్కుల ప్రవాహం
జూరాల, శ్రీశైలానికి కొనసాగుతున్న వరద | కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రియదర్శని డ్యామ్కు ప్రస్తుతం 3,97,500 క్యూసెక్కుల
శ్రీశైల మల్లన్న | శ్రీశైల మహాక్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. ప్రాజెక్టు క్రస్టుగేట్లు తెరవడం.. వారాంతపు సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు, పర్యాటకులు భారీగా తరలివచ్చారు.
కృష్ణాకు స్థిరంగా వరదశ్రీశైలం పది గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల573 అడుగులకు చేరిన నాగార్జునసాగర్ నీటిమట్టంహైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: నీలవేణి పరవళ్లు కొనసాగుతున్నాయి. ఎగువ న�
శ్రీశైల మల్లన్న | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక కార్యవర్గ సభ్యుడు కళ్లెం వేణుగోపాల్ రెడ్డి ఇవాళ దర్శించుకున్నారు.