శ్రీశైలంలో పూజలు చేసిన దర్శకుడు రాఘవేంద్రరావు | భ్రమరాంబమల్లికార్జున స్వామి అమ్మవార్లను ప్రముఖ సినీ దర్శకుడు కే రాఘవేంద్రరావు మంగళవారం దర్శించుకున్నారు. మంగళవారం
శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం ఆషాఢ బోనాలు ఘనంగా జరిగాయి. శ్రీశ్రీశ్రీ యోగినిమాత సేవాశ్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు క్షేత్ర గ్రామదేవతలలో ఒకరైన మహిషాశ�
శ్రీశైలానికి తగ్గిన వరద| శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుతున్నది. జలాశయం జరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 811.70 అడుగుల నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 215.807 టీఎంసీలకు గాన�
కేంద్రం, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బేఖాతరు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు కాలువ విస్తరణ నిర్మాణపనులు సాగిస్తున్నది. నిజానికి ఈ అక్రమ ప్రాజెక్టులపై చర
డ్రోన్ల కలకలం| ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల శ్రీ మల్లిఖార్జున స్వామి ఆలయంలో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. మహాక్షేత్రంలో గత నాలుగు రోజులుగా డ్రోన్ కెమెరాలు సంచరిస్తున్నాయి. ప్రతి ర�
జూరాల| జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 11,500 క్యూసెక్కుల నీరు వస్తున్నది. అంతే మొత్తం నీటిని (11,501 క్యూసెక్కులు) దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మ
పోలీస్ పహారా| కృష్ణానదీ జలాల విషయంలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రాజెక్టుల వద్ద భద్రతను ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. జూరాల నుంచి పులిచింతల వరకు డ్యాంలు, విద్యుదుత్పత్తి కేంద్రాల �
నీటి ప్రాజెక్టుల వద్ద ఏపీ అధికారుల హంగామా కరెంటు ఉత్పత్తిని నిలిపేయాలంటూ వినతులు అప్రమత్తమైన తెలంగాణ అధికార యంత్రాంగం జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల వద్ద భద్రత పెంపు హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ
వరద ప్రవాహం| శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతున్నది. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టులోకి 14,314 క్యూసెక్యుల నీరు వస్తుండగా, 28,252 క్యూసెక�
నీళ్లున్నంత కాలం ఉత్పత్తి చేస్తాం.. ఆపడం ఎవరితరమూ కాదు ఇది తెలంగాణ.. ఇక్కడున్నది కేసీఆర్ సీమ లిఫ్టు ముమ్మాటికీ అక్రమమే దుర్మార్గంగా పోతిరెడ్డిపాడు విస్తరణ వృథాగా సముద్రంలోకి పోతున్న నీరు కలిసి వాడుకుం�
ఎవరి తరం కాదు | శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి ఆపడం ఎవరితరం కాదని, నీళ్లున్నంత వరకు విద్యుదుత్పత్తి చేసి తీరుతామని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
శ్రీశైలం : కర్ఫ్యూ వేళల్లో చేయబడిన మార్పులను శ్రీశైల ఆలయ అధికారులు సవరించారు. జులై 1వ తేదీ నుండి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు తిరిగి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమత