శ్రీశైలం, నాగార్జున సాగర్లో 4 చొప్పున గేట్లు ఎత్తి నీటి విడుదల నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 3: కృష్ణా బేసిన్లో వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. గత కొన్నిరోజులుగా 4 లక్షల పైచిలుకు క్యూసెక్కుల ప్రవాహం
జూరాల, శ్రీశైలానికి కొనసాగుతున్న వరద | కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రియదర్శని డ్యామ్కు ప్రస్తుతం 3,97,500 క్యూసెక్కుల
శ్రీశైల మల్లన్న | శ్రీశైల మహాక్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. ప్రాజెక్టు క్రస్టుగేట్లు తెరవడం.. వారాంతపు సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు, పర్యాటకులు భారీగా తరలివచ్చారు.
కృష్ణాకు స్థిరంగా వరదశ్రీశైలం పది గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల573 అడుగులకు చేరిన నాగార్జునసాగర్ నీటిమట్టంహైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: నీలవేణి పరవళ్లు కొనసాగుతున్నాయి. ఎగువ న�
శ్రీశైల మల్లన్న | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక కార్యవర్గ సభ్యుడు కళ్లెం వేణుగోపాల్ రెడ్డి ఇవాళ దర్శించుకున్నారు.
ఆచార్య చెన్నారెడ్డి | శ్రీశైల మహాక్షేత్రానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చరిత్ర, సంస్కృతి, పురావస్తుశాస్త్ర పీఠాధిపతి ఆచార్య పెదారపు చెన్నారెడ్డి అందించిన సేవలు వెలకట్టలేనివని వక్తలు అన�
శ్రీశైల క్షేత్రం | శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లకు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం గ్రామదేవత అంకాలమ్మకు అర్చకులు అభిషేకం చేసి వార పూజలు చేశారు.
శ్రీశైలం | శ్రీశైలానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. ఎగువ కురిసిన భారీ వర్షాలకు కృష్ణానదీకి వరద పోటెత్తడంతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండి క్రస్టుగేట్లు ఎత్తారు.
శ్రీశైలానికి 5.30 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో 10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల 204 టీఎంసీలకు చేరిన నాగార్జునసాగర్ శ్రీరాంసాగర్కు కొనసాగుతున్న ప్రవాహం హైదరాబాద్ జూలై 29 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: ఎగువ న�