శ్రీశైలం| శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో భారీగా వరద శ్రీశైలం జలాశయానికి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టులోకి 27,524 క్యూసెక్యుల నీరు వస్తు
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే యాత్రికులతో పాటు దేవస్థాన సిబ్బందికి శుద్దమైన మంచినీరు అందించడంతోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతామని ఆలయ ఈవో కేఎస్ రామారావు అన్నారు. మంగళవారం క్షేత్ర పరిధ
శ్రీశైలం : ప్రపంచ ప్రజానీకాన్ని వణికిస్తూ ప్రజల అకాల మరణాలకు కారణమైన కరోనా మహమ్మారి శాశ్వత నివారణ కాంక్షిస్తూ శ్రీశైలంలో చేపట్టిన మహా మృత్యుంజయ పాశుపత హోమం ముగిసినట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపా�
జూరాల ప్రాజెక్టు| జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కాస్త తగ్గింది. ఎగువన ఉన్న నారాయణపూర్ నుంచి నీటిప్రవాహం తగ్గడంతో ప్రాజెక్టులోకి ప్రస్తుతం 9500 క్యూసెక్యుల నీరు వస్తున్నది. అయితే 16,254 క్యూసెక్కుల నీటిని ది
శ్రీశైలం : ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతన్నలకు కష్ట కాలం అధిగమించి కరువులబారి నుండి బయటపడి సుభిక్షంగా ఉండాలని జైష్టమాస శుద్ద పౌర్ణమి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు శ్రీశైల ఆలయ ఈవో కే�
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో జైష్టమాస పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, పూష్పార్చనలు చేసినట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. గురువారం సాయంత్రం ప్రదోషకాల పౌర్ణమి గడియల్లో శ్రీ భ్రమరాంబ దేవికి
నేటి నుంచి శ్రీశైలంలో పరోక్ష ఆర్జిత లక్ష కుంకుమార్చన | శ్రీగిరిపై కొలువుదీరిన భ్రమరాంబ అమ్మవారి ఆలయంలో పరోక్ష ఆర్జిత లక్ష కుంకుమార్చన కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్లు శ్రీశైలం భ్రమరాంబ మ�
కల్యాణకట్ట వద్ద భక్తుల నిరసన | శ్రీశైలం దేవస్థానం కల్యాణకట్ట వద్ద భక్తులు నిరసనకు దిగారు. తలనీలాలు సమర్పించేందుకు ఆలయ అధికారులు కల్యాణకట్ట తెరవకపోవడంతో కల్యాణకట్ట ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
శ్రీశైలం : శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాల దర్శన వేళలు పొడిగించినట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. సోమవారం నుండి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకు ఆలయ ప
శ్రీశైలంలో బయటపడిన తామ్ర శాసనాలు | శ్రీశైల క్షేత్ర ప్రధాన ఆలయానికి పరివార ఆలయాలైన పంచమఠాలలో ఒకటైన ఘంటామఠం పునరుద్ధరణ పనులు చేస్తుండగా అత్యంత పురాతన 21 తామ్ర శాసనాలు బయటపడినట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపార�
జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఇన్ఫ్లో 14,300 క్యూసెక్కులు అవుట్ఫ్లో 20,747 ధరూర్/అయిజ/ శ్రీశైలం, జూన్ 11: కృష్ణానది ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి శుక్రవారం వరద రాక మొదలైంది. సుంకేసుల నుంచి 4,412 క�
శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పు | రేపటి నుంచి శ్రీశైల ఆలయ దర్శనం వేళల్లో మార్పు చేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున�
మొక్కలు నాటిన శ్రీశైలం ఈఓ | భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వంతోపాటు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు శ్రీశైల క్షేత్ర పరిధిలో విరివిగా మెక్కలను పెంచుతున్నట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.