శ్రీశైలానికి భారీగా| ఎగువన ఉన్న జూరాలలో 13 గేట్లు ఎత్తివేయడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. దీంతో శ్రీశైలంలోకి 88,051 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగుల�
ఎగువ నుంచి పోటెత్తిన వరద నిండుకుండలా జూరాల ప్రాజెక్టు గోదావరి బేసిన్లో తగ్గుముఖం హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ)/ నెట్వర్క్: అల్పపీడన ప్రభావంతో ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్లోని ప్రాజ�
శ్రీశైలంలో షష్ఠి పూజలు | జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలంలో గురువారం షష్ఠి తిథి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్యస్వామికి పంచామృతాలతో
పరివార దేవతలకు విశేష పూజలు | భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల క్షేత్రంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ పరివార దేవతలకు శాస్తోక్తంగా పూజలు చేశారు. మంగళవారం ఉదయం కుమారస్వామికి అభిషేకాలు ప్రత్యేక పూజల�
శ్రీశైలంలో పూజలు చేసిన దర్శకుడు రాఘవేంద్రరావు | భ్రమరాంబమల్లికార్జున స్వామి అమ్మవార్లను ప్రముఖ సినీ దర్శకుడు కే రాఘవేంద్రరావు మంగళవారం దర్శించుకున్నారు. మంగళవారం
శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం ఆషాఢ బోనాలు ఘనంగా జరిగాయి. శ్రీశ్రీశ్రీ యోగినిమాత సేవాశ్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు క్షేత్ర గ్రామదేవతలలో ఒకరైన మహిషాశ�
శ్రీశైలానికి తగ్గిన వరద| శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుతున్నది. జలాశయం జరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 811.70 అడుగుల నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 215.807 టీఎంసీలకు గాన�
కేంద్రం, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బేఖాతరు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు కాలువ విస్తరణ నిర్మాణపనులు సాగిస్తున్నది. నిజానికి ఈ అక్రమ ప్రాజెక్టులపై చర
డ్రోన్ల కలకలం| ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల శ్రీ మల్లిఖార్జున స్వామి ఆలయంలో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. మహాక్షేత్రంలో గత నాలుగు రోజులుగా డ్రోన్ కెమెరాలు సంచరిస్తున్నాయి. ప్రతి ర�
జూరాల| జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 11,500 క్యూసెక్కుల నీరు వస్తున్నది. అంతే మొత్తం నీటిని (11,501 క్యూసెక్కులు) దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మ
పోలీస్ పహారా| కృష్ణానదీ జలాల విషయంలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రాజెక్టుల వద్ద భద్రతను ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. జూరాల నుంచి పులిచింతల వరకు డ్యాంలు, విద్యుదుత్పత్తి కేంద్రాల �