శ్రీశైలంలో బయటపడిన తామ్ర శాసనాలు | శ్రీశైల క్షేత్ర ప్రధాన ఆలయానికి పరివార ఆలయాలైన పంచమఠాలలో ఒకటైన ఘంటామఠం పునరుద్ధరణ పనులు చేస్తుండగా అత్యంత పురాతన 21 తామ్ర శాసనాలు బయటపడినట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపార�
జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఇన్ఫ్లో 14,300 క్యూసెక్కులు అవుట్ఫ్లో 20,747 ధరూర్/అయిజ/ శ్రీశైలం, జూన్ 11: కృష్ణానది ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి శుక్రవారం వరద రాక మొదలైంది. సుంకేసుల నుంచి 4,412 క�
శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పు | రేపటి నుంచి శ్రీశైల ఆలయ దర్శనం వేళల్లో మార్పు చేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున�
మొక్కలు నాటిన శ్రీశైలం ఈఓ | భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వంతోపాటు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు శ్రీశైల క్షేత్ర పరిధిలో విరివిగా మెక్కలను పెంచుతున్నట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.
నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం హైదరాబాద్- శ్రీశైలం హైవేపై దర్జాగా సంచరిస్తున్న చిరుత పులి నల్లమలకు ఎప్పుడు లేనంత అందం వచ్చింది. లాక్డౌన్ కారణంగా హైదరాబాద్-శ్రీశైలం మధ్య వాహనాల రాకపోకలు లేకపోవడంతో �
శ్రీశైలం : కరోనా వైరస్ లక్షణాలు ప్రబలకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని భక్తులకు శ్రీశైల దేవస్థానం ఈఓ కేఎస్ రామారావు సూచించారు. రోజు రోజుకు చాపకింద నీరులా విస్తరి�
ఉగాది మహోత్సవాలు| ప్రముఖ శైవక్షేత్రమైన ఆంధ్రప్రేదశ్లోని శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో ఉగాది మహోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ నెల 10న ప్రారంభమైన ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో
శ్రీశైలం| శ్రీశైలం: ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైల మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన నేడు.. భ్రమరాంబాదేవి మహా సరస్వతీ అల�
శ్రీశైలం| ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి వారి ఆలయంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలు ఈనెల 14 వరకు జరుగుతాయి.
శ్రీశైలం| ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఇలవేల్పుగా కొలిచే కన్నడిగులు
శ్రీశైలం : శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నాల్గొవ రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుండి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్దసం�