నీటి ప్రాజెక్టుల వద్ద ఏపీ అధికారుల హంగామా కరెంటు ఉత్పత్తిని నిలిపేయాలంటూ వినతులు అప్రమత్తమైన తెలంగాణ అధికార యంత్రాంగం జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల వద్ద భద్రత పెంపు హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ
వరద ప్రవాహం| శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతున్నది. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టులోకి 14,314 క్యూసెక్యుల నీరు వస్తుండగా, 28,252 క్యూసెక�
నీళ్లున్నంత కాలం ఉత్పత్తి చేస్తాం.. ఆపడం ఎవరితరమూ కాదు ఇది తెలంగాణ.. ఇక్కడున్నది కేసీఆర్ సీమ లిఫ్టు ముమ్మాటికీ అక్రమమే దుర్మార్గంగా పోతిరెడ్డిపాడు విస్తరణ వృథాగా సముద్రంలోకి పోతున్న నీరు కలిసి వాడుకుం�
ఎవరి తరం కాదు | శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి ఆపడం ఎవరితరం కాదని, నీళ్లున్నంత వరకు విద్యుదుత్పత్తి చేసి తీరుతామని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
శ్రీశైలం : కర్ఫ్యూ వేళల్లో చేయబడిన మార్పులను శ్రీశైల ఆలయ అధికారులు సవరించారు. జులై 1వ తేదీ నుండి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు తిరిగి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమత
శ్రీశైలం| శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో భారీగా వరద శ్రీశైలం జలాశయానికి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టులోకి 27,524 క్యూసెక్యుల నీరు వస్తు
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే యాత్రికులతో పాటు దేవస్థాన సిబ్బందికి శుద్దమైన మంచినీరు అందించడంతోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతామని ఆలయ ఈవో కేఎస్ రామారావు అన్నారు. మంగళవారం క్షేత్ర పరిధ
శ్రీశైలం : ప్రపంచ ప్రజానీకాన్ని వణికిస్తూ ప్రజల అకాల మరణాలకు కారణమైన కరోనా మహమ్మారి శాశ్వత నివారణ కాంక్షిస్తూ శ్రీశైలంలో చేపట్టిన మహా మృత్యుంజయ పాశుపత హోమం ముగిసినట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపా�
జూరాల ప్రాజెక్టు| జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కాస్త తగ్గింది. ఎగువన ఉన్న నారాయణపూర్ నుంచి నీటిప్రవాహం తగ్గడంతో ప్రాజెక్టులోకి ప్రస్తుతం 9500 క్యూసెక్యుల నీరు వస్తున్నది. అయితే 16,254 క్యూసెక్కుల నీటిని ది
శ్రీశైలం : ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతన్నలకు కష్ట కాలం అధిగమించి కరువులబారి నుండి బయటపడి సుభిక్షంగా ఉండాలని జైష్టమాస శుద్ద పౌర్ణమి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు శ్రీశైల ఆలయ ఈవో కే�
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో జైష్టమాస పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, పూష్పార్చనలు చేసినట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. గురువారం సాయంత్రం ప్రదోషకాల పౌర్ణమి గడియల్లో శ్రీ భ్రమరాంబ దేవికి
నేటి నుంచి శ్రీశైలంలో పరోక్ష ఆర్జిత లక్ష కుంకుమార్చన | శ్రీగిరిపై కొలువుదీరిన భ్రమరాంబ అమ్మవారి ఆలయంలో పరోక్ష ఆర్జిత లక్ష కుంకుమార్చన కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్లు శ్రీశైలం భ్రమరాంబ మ�
కల్యాణకట్ట వద్ద భక్తుల నిరసన | శ్రీశైలం దేవస్థానం కల్యాణకట్ట వద్ద భక్తులు నిరసనకు దిగారు. తలనీలాలు సమర్పించేందుకు ఆలయ అధికారులు కల్యాణకట్ట తెరవకపోవడంతో కల్యాణకట్ట ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
శ్రీశైలం : శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాల దర్శన వేళలు పొడిగించినట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. సోమవారం నుండి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకు ఆలయ ప