జాతీయ గణిత దినోత్సవాన్ని జిల్లా సైన్స్ కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా చిత్ర పటానికి డీఈవో యాదయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ స�
గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జాతీ య గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామానుజన్ చి�
గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ గణిత దినోత్సవాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
జాతీయ గణిత దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. ఇండియన్ మ్యాథమెటికల్ జీనియస్ శ్రీనివాస రామానుజన్ జయంతిని జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.
గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని జిల్లాలోని ప్రభుత్వ, గురుకుల, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో గురువారం గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజం జయంతి సందర్భంగా గురువారం మండలంలోని పాఠశాలల్లో జాతీయ గణిత దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు.
గణితంలో రాణించిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని గురుకుల విద్యా సంస్థల హైదరాబాద్-రంగారెడ్డి పశ్చిమ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శారదావెంకటేశ్ అన్నారు.
శ్రీనివాస రామానుజన్ గణితంలో ప్రధాన సంఖ్యలు, సంఖ్యాలక్షణాలపై ఎనలేని కృషి చేశాడు.
-మహారాష్ట్రలో జన్మించిన దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ సెల్ఫ్, జనరేటెడ్ నంబర్లు...
Venkaiah Naidu: విద్యార్థుల్లో విజ్ఞానశాస్త్రం, సాంకేతికత అంశాలపై బాల్యం నుంచే ఆసక్తిని పెంపొందించేందుకు వివిధ భారతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకురావాలని ఉపరాష్ట్రపతి...
oday History: అనంతాన్ని కనుగొని ప్రపంచ గణితానికే లెక్కలు నేర్పిన గొప్ప గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్. ఆయన స్మృత్యర్థం ఏటా ఈ ఉత్సవాలను జరుపుకోవాలని...