తన ప్రాణ త్యాగంతో తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన అమరుడు శ్రీకాంతా చారి చిరస్మరణీయుడని బీఆర్ఎస్ ముధోల్ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యుడు డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కుబ�
శ్రీకాంతాచారి త్యాగమే తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మలుపు అని మహాత్మాగాంధీ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ అన్నారు. బుధవారం శ్రీకాంతాచారి 16వ వర్ధంతిని పురస్కరించుకుని వర్సి
తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి ప్రాణత్యాగంతోనే మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని, రాష్ట్ర ఆవిర్భావానికి ఆయన త్యాగమే ప్రధాన కారణమని బీఆర్ఎస్ కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్.కె నయిమ్ అన్నారు.
మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతిని నల్లగొండ జిల్లా కేంద్రంలో బీసీ సంఘాల నాయకులు నిర్వహించారు. నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్లో గల శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల
Hyderabad | ఎల్బీనగర్ జంక్షన్ను.. తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి జంక్షన్గా నామకరణం చేస్తూ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్
ఎల్బీనగర్ చౌరస్తా ఇకపై శ్రీకాంతాచారి జంక్షన్గా మారనున్నది. మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి పేరును ఎల్బీనగర్ చౌరస్తాకు పెడుతున్నట్టు ఇటీవల మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం జీవ�
Minister KTR | హైదరాబాద్ : తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి( Srikantha Chary ) పేరును ఎల్బీ నగర్ చౌరస్తా( LB Nagar Chowratsa ) కు నామకరణం చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) ప్రకటిం