శ్రీహరికోట: పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగానికి శనివారం కౌంట్డౌన్ మొదలైంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఆదివారం ఉదయం 6.30 గంటలకు ఈ ప్రయోగం చేపట్టనున్నారు.
Chandrayan-3 | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతున్నది. ఈ నెల 14న నింగిలోకి దూసుకెళ్లిన ఉపగ్రహం.. ప్రస్తుతం భూమి చుట్టూ తిరుగుతున్నది. ఇస్రో క్రమక్రమంగా ఇంజిన్ను మ
Chandrayaan-3 | జాబిల్లి రహస్యాలను ఛేదించేందుకు భారత అంతరిక్ష పరిశోధ సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 తొలి అడుగు విజయవంతమైంది. 40 రోజుల ప్రయాణం అనంతరం ఆగస్టు 23న సాయంత్రం 5.47 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్ కా
చందమామను అందుకోవాలన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కల ఆచరణ రూపం దాల్చబోతున్నది. చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట (Sriharikota) నుం
Chandrayaan 3 | చందమామను అందుకోవాలన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కల ఆచరణ రూపం దాల్చబోతున్నది. చంద్రయాన్ -3 శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు నింగిలోకి దూసుకుపోనున్నది. 2019లో చెదిరిన కలను ఈసారి నిజం చేసి చూపాలన్న
చందమామపై భారతీయుని అడుగు త్వరలోనే పడనుందా? జాబిల్లిపై మన త్రివర్ణ పతాకం రెపరెపలాడనుందా? అంటే అవునని బలంగా చెప్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ నెల 14న మధ్యాహ్నం రెండు గంటల 35 నిమిషాలకు శ్రీహరికోటలో సతీశ్ �
Chandrayaan-3 | భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఈ నెల 13 శ్రీహరికోటలోని సతీశ్ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ మిషన్ను ప్రారంభించనున్నారు. ఏర్పాట్లన్నీ
PSLV-C55: రెండు సింగపూర్ ఉపగ్రహాలను .. పీఎస్ఎల్వీ సీ 55 సక్సెస్ఫుల్గా నింగిలోకి పంపింది. ఇవాళ శ్రీహరికోట నుంచి ఆ ప్రయోగం నిర్వహించారు. ఆ రెండు శాటిలైట్లు కక్ష్యలోకి ప్రవేశించినట్లు ఇస్రో వెల్లడి�
అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ తిరుగులేని శక్తిగా అవతరించింది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) చేపట్టిన జీఎస్ఎల్వీ మార్క్-3 (LVM-3) రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. జీఎస్ఎల్వీ మార్క్ 3-ఎం3 (ఎల్వీఎం 3-ఎం3) రాకెట్ ద్వారా వన్వెబ్కు చెందిన 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి పంపించనుంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.. చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్వీ-డీ2ని ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా సతీశ్ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసు