భారీ వర్షాలు ఇందూరు జిల్లాను వణికించాయి. ఒక్క రాత్రిలోనే అంతా అతలాకుతలం చేశాయి. సోమవారం రాత్రి రికార్డు స్థాయిలో వేల్పూర్లో ఏకంగా 46 సెం.మీటర్ల వర్షం కురవగా, పెర్కిట్లో 33, భీమ్గల్లో 24, జక్రాన్పల్లి, కో�
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో వస్తున్నది. మూడేండ్లుగా ప్రాజెక్టులోకి జూలై పూర్తయ్యేనాటికి పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొని నిండుకుండలా మారింది. ఈ ఏడా�
ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా మారింది. ఈనెల ప్రారంభం నుంచి మహారాష్ట్రలోని గైక్వాడ్, నాసిక్, గోదావరి తీర పరీవాహక ప్రాంత�
ఎస్సారెస్పీలో జలవిద్యుత్ వెలుగులు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జల సిరులతోపాటు దండిగా విద్యుత్ వెలుగులను పంచుతున్నది. ఇక్కడి జల విద్యుదుత్పత్తి కేంద్రంలో నిరంతరాయంగా కరెంట్ ఉత్పత్తి అవుతున్నది. పవర్
మెండోరా, ఆగస్టు 2 : ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతాల నుంచి 24,514 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ వంశీ తెలిపారు. ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి 3 వేలు, కాకతీయ కాలువకు 5 వేలు, వరద కాలువకు 5 వేలు, లక్ష్మీ కా�
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి తగ్గింది. బుధవారం ఉదయం నుంచి క్రమంగా 59,380 క్యూసెక్కుల నుంచి 36 వేల క్యూసెక్కులకు ఇన్ఫ్లో తగ్గిందని ఏఈఈ రవి తెలిపారు. దీంతో మధ్యాహ్నం 2.30 గంటలకు వరద గే�
ఎస్సారెస్పీకి వరద ఉధృతి తగ్గిందని ప్రాజెక్టు ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టు లోకి 49,380 క్యూసెక్కులు ఇన్ఫ్లోగా వస్తోందని చెప్పారు. మంగళవారం తొమ్మిది గేట్లను ఎత్తి దిగువకు 26,985 క్యూసెక్కుల �
నిజామాబాద్, జూలై 22: పోచంపహాడ్ శ్రీరాం సాగర్ జలాశయాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. �