పరకాల మఠం, శ్రీరామనగరంలో ముగిసిన ఉత్సవాలు కల్యాణోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు పీర్జాదిగూడ/ శంషాబాద్, జనవరి 14: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీశ్రీ గోదా రంగనాథుల కల్యాణ మహోత్సం పలు ఆలయాల్లో శుక�
Yadadri | యాదగిరిగుట్ట (Yadadri) శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి క్షేత్రంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఉదయం 6.49 గంటలకు స్వామివారు ఉత్తరద్వారం ద్వారా దర్శనమిచ్చారు.
ఆధ్యాత్మిక, పౌరాణిక,చారిత్రక ధారావాహిక 48 శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడ�
మంత్రి మల్లారెడ్డి కుటుంబం రూ.50 లక్షలు మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు, ప్రతినిధులు 80 లక్షలు మేడ్చల్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామి ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం కోసం విరాళాన�
పంచనారసింహుడి సన్నిధిలోముఖ్యమంత్రి యాదాద్రి అణువణువూ కలియదిరిగిన సీఎం అధికారులకు, స్థపతులకు సూచనలు మహా సుదర్శన యాగ స్థల పరిశీలన 16వ సారి యాదాద్రి క్షేత్ర సందర్శన హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, అక్టోబర్�
యాదాద్రి | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో కుటుంబ సమేతంగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు.
కేంద్ర మంత్రి మోరేశ్వర్ పాటిల్| కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం యాదగిరిగుట్టకు చేరుకున్న మోరే�
కేంద్ర మంత్రి | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహా స్వామివారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. శనివారం ఉదయం యాదాద్రికి చేరుకున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
యాదాద్రి | ప్రముఖ ఆలయం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వేదపండితులు హవనం, మూలమంత్ర జపాలు పఠిస్తున్నారు.
మంత్రి తలసాని| యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం సతీసమేతంగా యాదగిరిగుట్ట వెళ్లిన మంత్రి.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎ�