యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహాకుంభ సంప్రోక్షణలో ప్రధాన ఘట్టమైన సప్తాహ్నిక పంచ కుండాత్మక మహాయాగానికి అర్చక బృందం శ్రీకారం చుట్టింది. మంగళవారం ఉదయం బాలాలయంలో అరణీమథనంతో అగ్ని ఆవాహనం చేసి, యాగం ప్రారం�
Dharmapuri | ధర్మపురి (Dharmapuri) లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభంకానున్నారు. సోమవారం నుంచి 12 రోజులపాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు పుట్ట బంగారం కార్యక్రమంతో వేదపండితు�
Yadadri | యాదాద్రి (Yadadri) శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు శ్రీమహావిష్ణు అలంకారంలో దర్శనమివ్వనున్నారు.
Yadadri | యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింమ స్వామి బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజుకు చేరాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం 9 గంటలకు స్వామివారు శ్రీరామ అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఉదయం 11 గంటలకు గజవాహన సేవ
Yadadri | శ్రీలక్ష్శీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు యాదాద్రి ముస్తాబైంది. నేటి నుంచి ఈ నెల 14 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణ
పరకాల మఠం, శ్రీరామనగరంలో ముగిసిన ఉత్సవాలు కల్యాణోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు పీర్జాదిగూడ/ శంషాబాద్, జనవరి 14: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీశ్రీ గోదా రంగనాథుల కల్యాణ మహోత్సం పలు ఆలయాల్లో శుక�
Yadadri | యాదగిరిగుట్ట (Yadadri) శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి క్షేత్రంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఉదయం 6.49 గంటలకు స్వామివారు ఉత్తరద్వారం ద్వారా దర్శనమిచ్చారు.
ఆధ్యాత్మిక, పౌరాణిక,చారిత్రక ధారావాహిక 48 శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడ�
మంత్రి మల్లారెడ్డి కుటుంబం రూ.50 లక్షలు మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు, ప్రతినిధులు 80 లక్షలు మేడ్చల్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామి ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం కోసం విరాళాన�
పంచనారసింహుడి సన్నిధిలోముఖ్యమంత్రి యాదాద్రి అణువణువూ కలియదిరిగిన సీఎం అధికారులకు, స్థపతులకు సూచనలు మహా సుదర్శన యాగ స్థల పరిశీలన 16వ సారి యాదాద్రి క్షేత్ర సందర్శన హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, అక్టోబర్�
యాదాద్రి | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో కుటుంబ సమేతంగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు.