జస్టిస్ హిమా కోహ్లీ| రాష్ట్రంలో ప్రముఖ ఆలయమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహాస్వామి వారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం యాదాద్రికి చేరుకున్న జస్టిస్ హ�
జయంత్యుత్సవాలు| రాష్ట్రంలో ఆలయమైన యాదాద్రి పుణ్యక్షేత్రంలో లక్ష్మీనరసింహ స్వామి జయంతి మహోత్సవాలు ఈ నెల 23 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలు ఆదివారం నుంచి మూడు రోజులపాటు జరుగుతాయని ఆల
ఆర్జిత సేవలు | యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభమయ్యాయి. ఆలయ సిబ్బందికి కరోనా సోకడంతో వారం రోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేశారు. అయితే దేవస్థానంలో కరోనా ప్రభావం తగ్గడంత�
యాదాద్రి | రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆర్జిత సేవలు మళ్లీ ప్రారంభంకానున్నాయి. గత నెల 25న యాదాద్రి దేవస్థానంలో
రాష్ట్రంలో హెచ్ఎస్ఐఎల్ 7వ పెట్టుబడిఒకే సంస్థ నుంచి మళ్లీ మళ్లీ పెట్టుబడులుప్రభుత్వ సానుకూల విధానాలకు నిదర్శనంట్విట్టర్లో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్భువనగిరిలో 230 కోట్లతో గాజు పరిశ్రమ ఏర్పాటు చేయ
యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం లక్ష్మీనరసింహ స్వామి గరుడ వాహనంపై మహావిష్ణువుగా దర్శనమిచ్చారు. స్వామివారు విష్ణుమూర్తి అలంకారంలో ఇష్టవాహనమైన గరుత్మంతుడిపై శ్రీమహాలక్ష్మీ అమ్మవారి సమ
హైదరాబాద్: యాదాద్రి పుణ్యక్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ యాదాద్రీశుడి తిరుకల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు బాలాలయంలో లక్ష్మీనారసింహునికి కల�
యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో విశేష ఘట్టమైన స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం ఆదివారం రాత్రి కన్నులపండువగా జరిగింది. స్వామివారి దివ్య బాలాలయ ఉత్సవ మండపంలో ఈ వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కాగా ఉదయం 11 గ�
యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం స్వామివారికి జగన్మోహిని అలంకార సేవ నిర్వహించారు. ఇవాళ రాత్రి లక్�