మాదిగలు పోరాడి సాధించుకున్న రిజర్వేషన్లు అమలు కావాలంటే అంతా సమష్టిగా ఉండి పోరాటం సాగించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. మాలలకు మనం వ్యతిరేకం కాదని, మన వాటా కోసం మాత్రమే వారితో విభేదిస్త
ప్రభుత్వ ఉద్యోగులలో మానసిక ఒత్తిడి తగ్గించేందుకు, వారిలో ఉత్సాహాన్ని, ఐక్యతను పెంపొందించేందుకు ఈ నెల 3న తెలంగాణ ఉద్యోగుల గెజిటెడ్ ఆఫీసర్స్, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్స్ కుటుంబ సభ్యులతో ఆత్మీయ
రీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎగిరేది బీఆర్ఎస్ జెండానేనని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. ఆచరణకు సాధ్యం కాని, అబద్ధపు హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని విమర్శించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం జిల్లా కేంద్రానికి రానున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో ఉదయం 10:30 గంటలకు జరిగే యువ ఆత్మీయ సమ్మేళనా�
న్నికల వేళ ప్రతిపక్షాల జిత్తులమారి వేశాలతో ప్రజల ముందుకొస్తున్నారు. వారి అసత్య ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపునిచ�
బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలే గెలుపు సూత్రమని.. వీటిని నాయకులు, కార్యకర్తలు గడప గడపకూ వెళ్లి వివరించాలని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ గంగ�
వరంగల్ జిల్లాలోని చేనేత సంఘాల్లో నిల్వ ఉన్న కార్పెట్లు, బెడ్ షీట్ల కొనుగోళ్లు షురువయ్యాయి. ‘సంఘాల్లో పేరుకుపోయిన నేత ఉత్పత్తుల నిల్వలు’ శీర్షికన ఈనెల 2న ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైన విషయం తెలి�
‘అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ ప్రజల ఆదరణ చూరగొన్న మహానేత.. దీనిని ఓర్వలేని మతతత్వ బీజేపీ, విజన్ లేని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.. వీరిని తెలంగాణ సమాజం ఆదరించదు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెలు, పట్టణాలు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, అభివృద్ధిలో తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్న
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ఎజెండా అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. శనివారం కందుకూరు మండల కేంద్రంలో కుమ్మరుల సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె రంగారెడ్డి జిల్లా పర�
ప్రాణహిత నది పక్క, రాజధానికి 320 కిలోమీటర్ల దూరం, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలకు సరిహద్దున ఉన్న కోటపల్లి మండలం ఒకప్పుడు కల్లోలిత ప్రాంతమని, 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు చిన్నచూపు చూశాయని ప్రభుత్వ వి
బీఆర్ఎస్ భిక్షతో పదవులు అనుభవిస్తున్న నాయకులు పార్టీకి రాజీనామా చేసినట్లే పదవులకు కూడా రాజీనామా చేయాలని మార్క్ఫెడ్ డైరెక్టర్ విజయ్, గొర్రెలకాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తియాదవ్, వనపర్