ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలను పూర్తిగా అరికడుతామని ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. సీసీఎస్ బృందం ఆధ్వర్యంలో పోలీసు టాస్ఫోర్స్ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ఆస్తి పన్ను చెల్లించని వారి ఆస్తులు జప్తు చేసేందుకు సర్కారు చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మూడు ప్రత్యేక బృందాలను నియమించింది. ఒక్కో బృందంలో పది మంది ఉద్యోగులు, సి
Special teams | పదో తరగతి పరీక్షల్లో విద్యార్థుల సామార్థ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు బాల్కొండ మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ తెలిపారు.
పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను తనిఖీ చేయడానికి విద్యాశాఖ 57 బృందాలను నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను డీఈవో సోమశేఖర శర్మ శుక్రవారం జారీ చేశారు. సబ్జెక్టు మార్కులు 100 కాగా.. ఫార్మెటివ్�
నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని గ్రేటర్లో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం, సరఫరా జరగకుండా నిర్వహించిన ‘ఆపరేషన్ డ్రగ్స్' సక్సెస్ అయినట్లు అబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర�
నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో తిరుగుతున్న ఇతర రాష్ర్టాల వాహనాలపై ఆర్టీఏ అధికారులు దృష్టి సారించారు. వాహన పన్నులు ఎగవేసి ఇష్టానుసారంగా ఇక్కడ తిష్టవేసిన వాహనాలు వేలల్లో ఉన్నాయనే ఫిర్యాదులు అందడంతో ర�
అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చందనాదీప్తి గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపార
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల పరిశీలన సోమవారం నుంచి ప్రారంభమైంది. మార్కుల పరిశీలనకు డీఈవో జిల్లాలోని వివిధ పాఠశాలల జీహెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లతో 17 బృందాలన�
సమక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తామని రామంగుండం సీపీ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం మంచిర్యాల పట్టణంలో నిర్వహించే సమక్క-సారలమ్మ జాతర స్థలాన్ని పరిశీలించారు.
పదో తరగతిలో ప్రతి సబ్జెక్టులో మంచి మార్కులు సాధించేందుకు అంతర్గత మార్కులూ కీలకమే. దీనికి సంబంధించి పరిశీలన జిల్లాలో మంగళ వారం ప్రారంభమైంది. పరిశీలన బాధ్యతను ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే హెచ్ఎంలకు అప్�
నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్, గంజాయి వాడకాన్ని పూర్తిగా నియంత్రించడంతోపాటు పబ్బులు, బార్లలోకి మైనర్లు రాకుండా అడ్డుకునేందుకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నది. ఇందులో భాగంగా గ్రేట�
కంటి వెలుగు కార్యక్రమం పేదల కండ్లలో వెలుగులు నింపుతున్నది. ఇప్పటికే చేపట్టిన మొదటి విడుత కార్యక్రమం సక్సెస్ కాగా.. నేటి నుంచి రెండో విడుత రంగారెడ్డి జిల్లాలో ప్రారంభం కానున్నది.