నేటి నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ, విద్యార్థులకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధిం�
పదోతరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో ఈ ఏడాది మెరుగైన ఫలితాలను సాధించేందుకు జిల్లా విద్యాశాఖ పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నది. ఈనెల 18 నుంచే టెన్త్ పరీక్షలు ప్రారంభం కానుండడంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ �
పదో తరగతితో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంపై విద్యాశాఖ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ పాఠశాలలలో చదివే పదో తరగతి విద్యార్థులకు 40 రోజులుగా ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు.
సర్కారు బడుల్లో చదివే నిరుపేద విద్యార్థుల కడుపునింపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘సీఎం బ్రేక్ ఫాస్ట్' వేగంగా అమల్లోకి వచ్చింది. ఇప్పటికే అన్నిచోట్ల రుచికరమైన మధ్యాహ్న �
చదువులో వెనుకబడ్డ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టిసారించింది. కనీస సామర్థ్యాల పెంపే లక్ష్యంగా ప్రత్యేక తరగతుల నిర్వహణకు శ్రీకారం చుట్టింది.
పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో 100శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్థులను ఉపాధ్యాయులు సన్నద్ధం చేస్తున్నారు. విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు అధ్యాపకులు చదువులో వెనుకబడ్డ విద్యార్థులను గుర్తించి వా
ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా విద్యాశాఖ కృషి చేస్తున్నది. ఎస్సెస్సీ విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించే విషయంలో డీఈవోలకే అధికారాలు ఇచ్చారు
పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తుండటంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. ఈ నెల నుంచే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నది. ఈ మేరకు పలు జిల్లాల డీఈవోలు ఆయా పాఠశాలలకు ఆదేశాలిచ్చారు. ఉదయం 8 : 30 గంటల నుం
ప్రతి రోజు రెండు గంటల పాటు ప్రత్యేకం.. తుది పరీక్షల వరకు ప్రత్యేక తరగతుల కొనసాగింపు ఎస్ఏ-వన్ పరీక్షలకు సిలబస్ పూర్తి చేసిన విద్యాశాఖ మేడ్చల్, డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలలో చదివే పదో తర�