Telangana Assembly | శాసనసభ ఎజెండాను అర్ధరాత్రి ఇవ్వడం పట్ల ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఎజెండా ఒకటి ఇస్తున్నారు, సభలో మరొకదానిపై చర్చ నిర్వహిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ అంశంపై ఎంఐఎం ఎమ్
తెలంగాణ రాష్ట్రంలో జడ్పీ భవనం మొదటిసారిగా వికారాబాద్లోనే ప్రారంభించడం జరిగిందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు. బుధవారం వికారాబాద్లో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పరిషత్ కార్యా�
వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో ఒకట్రెండు చోట్ల మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 68 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గ
పార్టీ ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ను కోరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దానంపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్ను సమర్ప�
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన శాసనసభ సమావేశాలు 17వ తేదీ(శనివారం) వరకు కొనసాగాయి.
శాసనసభకు ఎన్నికై ఎమ్మెల్యే హోదాలో అధ్యక్షా.. అంటూ ప్రసంగించాలన్నది ఎంతో మంది రాజకీయ నాయకుల కల. నియోజకవర్గ ప్రజల ప్రతినిధిగా హాజరై తమ ప్రాంత సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని భావిస్తుంటారు. ఆ అవకాశం పల
Telangana Assembly | సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. కృష్ణా ప్రాజెక్టులను కృష్ణా రివ
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
Telangana Assembly | ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాన�
Speaker Prasad Kumar | వచ్చే ఐదు సంవత్సరాలలో మూడు వేల కోట్ల రూపాయల నిధులతో వికారాబాద్(vikarabad) జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తానని రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Prasad Kumar )అన్నారు.