దివంగత ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరిట మార్చిన నగరంలోని ఓ వీధి నామఫలకాన్ని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మంగళవారం ఆవిష్కరించారు.
తన మధురగానంతో దశాబ్దాల పాటు సంగీతప్రియులను అలరించారు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అజరామరమైన గీతాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 2020 సెప్టెంబర్ 25న ఆయన స్వర్గస్తులయ్యారు.
SPB | దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గౌరవార్థం తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని ఓ రోడ్డుకు ఎస్పీబీ పేరును పెట్టింది. బాల సుబ్రహ్మణ్యం నుంగంబాక్కం ఏర�
30ఏళ్ల క్రితం విడుదలైన ప్రభుదేవ ‘ప్రేమికుడు’ సినిమా ఓ సంచలనం. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఏఆర్ రెహమాన్ పాటలు, ప్రభుదేవా నృత్యాలు, శంకర్ దర్శకత్వ ప్రతిభ, కథానాయిక నగ్మా అందచందాలు కుర్రకారుని థి
Chandramohan | ఒకరేమో తెలుగు దిగ్గజ దర్శకుడు. స్వాతిముత్యం.. సిరివెన్నెల.. ఒకటా రెండా ఎన్నో ఆణిముత్యాలను వెండితెరకు అందించిన కళాతపస్వి (K Viswanath). ఇంకొకరు వేలాది పాటలు పాడి.. కోట్లాది మంది మనసుల్ని గెలుచుకున్న గాన గంధర్�
బాలు పాట తరగని మాధుర్యం. ఆహ్లాదకరమైన శ్రావ్యత ఆ స్వరం ప్రత్యేకం. నిజానికి బాలు స్వరం దేవుడు ఇచ్చిన గొప్ప వరం. సన్నివేశానికి అనుగుణంగా ఎమోషనల్గా, సహజంగా పాటకు ప్రాణం పోయడంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని మి�
ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరిట పార్కును నిర్మించారు. ఈ పార్కును నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ పీ అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. పార్కులో నెలకొల్పిన ఎస్పీబీ విగ్రహాన్ని కూ
sp balasubrahmanyam and sirivennela seetharama sastry తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్నో దశాబ్దాలుగా సేవ చేస్తున్న వాళ్లు.. వరస సంవత్సరాలలో లోకం నుంచి వెళ్లిపోయారు. కలలో కూడా ఊహించని విధంగా అందరినీ ఒంటరి చేసి శాశ్వతంగా గగనసీమకు ఎగిశారు
padutha theeyaga | పాడుతా తీయగా.. తెలుగు ప్రేక్షకులకు ఈ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకటి రెండు కాదు ఏకంగా 25 సంవత్సరాలుగా బుల్లితెర ప్రేక్షకులతో ఈ కార్యక్రమం అనుబంధం పెనవేసుకుంది. వేలాది మంది నూ�
Padma Vibhushan to SP Balasubrahmanyam | దాదాపు ఐదు దశాబ్దాల పాటు తన గానామృతంతో సంగీత ప్రియులను అలరించిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను కేంద్ర ప్రభుత్వం రెండో అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. కరోనా బారి�
50 మధురగీతాలతో ప్రథమ వర్ధంతి సభ హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మొదటి వర్ధంతి సందర్భంగా అమెరికా తెలుగు సంఘం (ఆటా) డల్లాస్, టెక్సాస్ శాఖల సభ్యులు ఘనంగా నివాళి అర్పించారు. ‘�
శ్రీపతి పండితారాజుల బాలసుబ్రమణ్యం ( SPB ).. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే ప్రతీ తెలుగు వాడి గుండెలో నిలిచిపోయే పేరు ఇది. తెలుగు పాట ఉన్నంత కాలం బాలు గారి పేరు అలాగే చరిత్రలో మిగిలిపోతుంది.