ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది ఆఖర్లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత్ పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నది. ఇన్ని రోజులు మెగాటోర్నీని దృష్టిలో పెట్టుకుని ప్రయోగాలు చేసిన టీమ్ఇండియా ఇక తుది కూర్పుపై నజర్ వే
సౌతాంప్టన్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ రసవత్తర దశకు చేరుకున్నది. ఇవాళ రిజర్వ్ డే. ఇండియా, కివీస్ మధ్య మ్యాచ్ ఆరో రోజుకు చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. రెండు రోజులు పూర్తి�
సౌథాంప్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్.. ఐదు రోజుల క్రికెట్లో ఐసీసీ తొలిసారి తీసుకొచ్చిన చాంపియన్షిప్ ఇది. దీనికోసం రెండేళ్లపాటు సిరీస్లు నిర్వహించారు. చివరికి ఇండియా, న్యూజిలాండ్ ఫైనల్ �
సౌతాంప్టన్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కు వరుణుడి అడ్డుతొలడం లేదు. సౌతాంప్టన్లో ఇంకా వర్షం కురుస్తోంది. దీంతో అయిదవ రోజు ఆట కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభం �
సౌథాంప్టన్: గ్రౌండ్లో ఎప్పుడూ సీరియస్గా కనిపించే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మూడో రోజు మాత్రం మాంచి మూడ్లో కనిపించాడు. స్లిప్లో ఫీల్డింగ్ చేస్తూ భా�
సౌథాంప్టన్: ఇండియన్ క్రికెట్ టీమ్ నయా వాల్ చెటేశ్వర్ పుజారా ఈ మధ్య ఆడుతున్న తీరు చాలా మందికి మింగుడు పడటం లేదు. మరీ నిదానంగా బ్యాటింగ్ చేస్తూ బోర్ కొట్టిస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్తో జరుగు
సౌథాంప్టన్: ఇండియన్ క్రికెట్ టీమ్ ఎక్కడ ఆడుతున్నా గ్యాలరీలో స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది భారత్ ఆర్మీ. ప్రపంచవ్యాప్తంగా టీమిండియాను చీర్ చేయడానికి ఈ భారత్ ఆర్మీ అభిమానులు సిద్ధంగా ఉం�
సౌతాంప్టన్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో.. మొదటి రోజు శుక్రవారం వర్షం వల్ల పూర్తి ఆట రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే భారతీయ క్రికెటర్లు మాత్రం ఆ తీరిక వేళ బిజీ బిజీగా గడిపారు. కొంద�
సౌథాంప్టన్: ఇండియా, న్యూజిలాండ్ మధ్య కాసేపట్లో వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ ప్రారంభం కాబోతోంది. ఈ చారిత్రక మ్యాచ్ కోసం సౌథాంప్టన్లోని ఎజియస్ బౌల్ స్టేడియం సిద్ధమైంది. నాలుగేళ్ల కింద
టెస్టు బరిలో భారత మహిళల జట్టు నేటి నుంచి ఇంగ్లండ్తో పోరు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సోనీ నెట్వర్క్లో భారత మహిళల జట్టు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడే సమయం వచ్చేసింది. దాదాపు ఏడేండ్ల తర్వాత మిథాలీసేన టెస్టు సమర�