జొన్నలు కొనుగోలు చేస్తదని కాంగ్రెస్ సర్కార్ను నమ్మి మోసపోయినం.. జొన్నలు సాగు చేసి తప్పు చేశామంటూ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) రైతులు మోకాళ్లపై కూర్చొని గుంజీలు తీసి నిరసన తె
జొన్న రైతుల కష్టాలపై కాంగ్రెస్ సర్కార్ పట్టింపులేనితనం ప్రదర్శిస్తున్నది. ప్రభుత్వం జొన్నలు కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర గోస పడుతున్నారు. ‘జొన్నలు కొనుగోలు చేయండి మహాప్రభో..’ అంటూ రైతులు వేడుకొ
మార్కెట్లో మద్దతు ధర దక్కక జొన్న రైతులు గగ్గోలు పెడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొనుగోళ్లపై మీనమేషాలు లెక్కిస్తున్నదనే విమర్శలొస్తున్నాయి. జొన్నల కొనుగోలు ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయంలో మూలుగుతున
జొన్నలు కొనుగోలు చేయాలని కోరుతూ పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఆరుగాలం కష్టపడి పండించిన జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఇప్పటి వరకూ ముందుకు �
ఆదిలాబాద్ జిల్లాలో జొన్న కొ నుగోళ్లు నేటి(శనివారం)తో ముగియనున్నాయి. మార్కెట్లో కొనుగోలు చేసిన సంచుల రవాణాలో జాప్యం, గన్నీ బ్యా గుల కొరత, వర్షాల కారణంగా పలుమా ర్లు కొనుగోళ్లలో అంతరాయం కలిగింది.