హైబ్రిడ్ విత్తనాలు.. రసాయన ఎరువులు.. పురుగు మందుల వాడకంతో నేలలో సారం తగ్గిపోవడం, పోషకాల సమతుల్యత దెబ్బతినడం వంటివి జరుగుతున్నాయి. ఇవి పంట దిగుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
పదిమందికి అన్నం పెట్టే రైతన్నకు ఒకటే ఆశ ‘పంట బాగా పండాలి’. అయితే మంచి ఆలోచన కూడా ఉన్నప్పుడే అది నెరవేరుతుంది. అంతేకాదు.. అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను ఆచరించినప్పుడే సాగులో సంపూర్ణ విజయం సాధ్యమ
Minister Thummala | భూసార పరీక్షా కేంద్రాలను(Soil tests )అందుబాటులోకి తీసుకొస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala)అన్నారు.
రెండో దశ మెట్రో పనులు క్షేత్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఆధ్వర్యంలో రెండు ప్రైవేటు కన్సల్టెన్సీలు 70 కి.మీ మేర ప్రతిపాదించిన మార్గాల్లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూప�
మెట్రో రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 7 మార్గాల్లో 70 కి.మీ మేర నిర్మించాలని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హైదరాబాద్ మెట్రో అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే మ
పాత నగరం వరకు మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ భూసార పరీక్షలు నిర్వహించనున్నది. హైదరాబాద్ నగరంలో చేపట్టిన మొదటి దశ మెట్రో ప్రాజెక్టులో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరక
Minister IK Reddy | ఇక నుంచి జిల్లా రైతులు రూపాయి ఖర్చు లేకుండా భూసార పరీక్షలు జరిపించుకోవచ్చు. 72 గంటలలో ఫలితాలు తెలుసుకోవచ్చని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.