Collector Rahul Raj | భూసార పరీక్ష వాహనం ద్వారా రైతు పొలం నుండి సేకరించిన మట్టి నమూనాలకు ఉచితంగా మట్టి పరీక్షలు నిర్వహించి రైతులకు నేల ఆరోగ్య కార్డును అందజేయడం జరుగుతుందన్నారు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
భూసార పరీక్షల ఆధారంగా సరైన మోతాదులో ఎరువులు, మందులు వాడి అధిక దిగుబడులు పొందాలని భారతీయ వ్యవసాయ వరి పరిశోధన స్ధానం సైంటిస్ట్ సీహెచ్ పద్మావతి రైతులకు సూచించారు. వికసిత్ కృషి సంకల్ప అభియాన్ పథకంలో భాగ
పంటల పండించే భూములను రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని మధిర ఏడీఏ స్వర్ణ విజయ్చంద్ర కోరారు. గురువారం మధిర మండలంలోని మాటూరు క్లస్టర్లో గల రైతు వేదికలో వ్యవసాయ శాఖ డిజిటల్ గ్రీన్ అనే ఎన్జీఓ సంస్థ ఆ
Crops Cultivation | ఇవాళ కోహీర్ మండలంలోని పలు గ్రామాల రైతులకు పంటల సాగుపై సంగుపేట్ ఏరువాక వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ అవగాహన కల్పించారు. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పంటను సాగు చేసి అధిక దిగుబడ�
Farmers Awareness | ప్రతి రైతు తమ పంట పొలాల్లో భూసార పరీక్షలు, సాగు నీటి సేకరణ గూర్చి అవగాహన ( Farmers Awareness ) పెంచుకోవాలని వ్యవసాయాధికారి కే సుష్మ , పొలాస వ్యవసాయ కళాశాల విద్యార్థులుఅన్నారు. రైతులు నేల పోషక సామర్థ్యాన్ని తెల�
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఆచరణాత్మక వ్యవసాయ విద్యను నేర్పించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ ‘స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్' ప్రారంభించింది. ఇందులో భాగంగా తెలంగాణలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో పైల�
హైబ్రిడ్ విత్తనాలు.. రసాయన ఎరువులు.. పురుగు మందుల వాడకంతో నేలలో సారం తగ్గిపోవడం, పోషకాల సమతుల్యత దెబ్బతినడం వంటివి జరుగుతున్నాయి. ఇవి పంట దిగుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
పదిమందికి అన్నం పెట్టే రైతన్నకు ఒకటే ఆశ ‘పంట బాగా పండాలి’. అయితే మంచి ఆలోచన కూడా ఉన్నప్పుడే అది నెరవేరుతుంది. అంతేకాదు.. అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను ఆచరించినప్పుడే సాగులో సంపూర్ణ విజయం సాధ్యమ
Minister Thummala | భూసార పరీక్షా కేంద్రాలను(Soil tests )అందుబాటులోకి తీసుకొస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala)అన్నారు.
రెండో దశ మెట్రో పనులు క్షేత్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఆధ్వర్యంలో రెండు ప్రైవేటు కన్సల్టెన్సీలు 70 కి.మీ మేర ప్రతిపాదించిన మార్గాల్లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూప�
మెట్రో రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 7 మార్గాల్లో 70 కి.మీ మేర నిర్మించాలని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హైదరాబాద్ మెట్రో అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే మ
పాత నగరం వరకు మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ భూసార పరీక్షలు నిర్వహించనున్నది. హైదరాబాద్ నగరంలో చేపట్టిన మొదటి దశ మెట్రో ప్రాజెక్టులో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరక