మున్సిపల్ శాఖను సీఎం రేవంత్రెడ్డి వద్దే ఉంచుకొని ఏడాదిన్నర కాలంలో ఏ ఒక్క రోజూ మున్సిపల్ సమస్యలపై సమీక్షా సమావేశం పెట్టిన దాఖలాలు లేవని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం బడంగ్పేట మున్సి�
ఎస్ఎన్డీపీ ప్రాజెక్టులు నిర్మించడంతోనే.. గ్రేటర్లోని 175 కాలనీలకు పైగా వరద గండం తప్పిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
వచ్చేది వర్షాకాలం.. పైగా మే నెలలోనే ఉన్నట్టుండి కురుస్తున్న కుండపోత వానలతో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తుతుండటంతో ప్రజలు బిక్కుబిక్కు�
వచ్చే వర్షాకాలంలో గ్రేటర్లో వరద ముంపు పొంచి ఉన్నదా? అంటే నత్తనడకన జరుగుతున్న నాలా పూడికతీత , ఎస్ఆర్డీపీ తొలి విడత పథకం పనులను చూస్తే అవుననే అనక తప్పదు.
గ్రేటర్లో నాలా అభివృద్ధి పనులు మూడు నెలలుగా నత్తనడకన సాగుతున్నాయి. హుస్సేన్సాగర్ వరద నీటి నాలా, బుల్కాపూర్ నాలా పనులతో పాటు శివారు మున్సిపాలిటీల్లో చేపట్టిన (వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం) ప�
MLA Sudeer Reddy | తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో చేపట్టిన ఎస్ఎన్డీపీ పనుల వల్ల ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో వరద ముంపు సమస్య తీరిందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి (Mla Devireddy Sudeer reddy) పేర్కొన్నారు.
రాబోయే వర్షాకాలం నాటికి ఎస్ఎన్డీపీ పనులను పూర్తిచేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆయా శాఖల అధికారులు, ఏజెన్సీల ఆదేశించారు. నియోజకవర్గంలో రూ. 149 కోట్ల వ్యయంతో నడుస్తున్న ఎస్ఎన్డీపీ
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెరుగైన వసతులు కల్పించడంపై అధికారులు దృష్టి సారించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున�
GHMC Mayor | ఎస్ఎన్డీపీ ద్వారా చేపట్టిన నాలా పనులకు ఎలాంటి నిధుల కొరత గానీ, బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యం లేదని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. నగరంలో వరద ముంపు
హైదరాబాద్ : హైదరాబాద్ నగర అభివృద్ధికి అడ్డు పడుతున్న కంటోన్మెంట్ అధికారులపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కంటోన్మెంట్ అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్య�