డ్రగ్స్పై హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు చేస్తున్న ఆపరేషన్లతో డ్రగ్స్ సరఫరాదారులకు చెమటలు పడుతున్నాయి. చిన్న ఆధారం దొరికినా, మూలాలను కూడా కదిలిస్తుండటంతో హైదరాబాద్ వైపు కన్నెత్తి చూడాలంట�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 35.66 శాతం అటవీ విస్తీర్ణం నేడు అంతర్జాతీయ అటవీ దినోత్సవం హరితహారంలో భాగంగా ఏడు విడుతల్లో 15 కోట్ల మొక్కల పెంపకం పక్షుల కిలకిలలు.. జంతువుల సందడితో కవ్వాల్ అభయారణ్యం ఉమ్మడ
అమరావతి : ఎర్రచందనం అడవుల నరికివేత సమస్యను కారకులైన స్మగ్లర్లపై కడప జిల్లా పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కరుడు గట్టిన ముగ్గురు అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లు చాపాడు మండలం ఖాదర్పల్లిక
అమరావతి : ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు స్మగర్లను కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని సిద్ధవటం అటవీ ప్రాంతం నుంచి తరలిస్తున్న సుమారు 30 లక్షల రూపాయల విలువ గల ఎర్రచందనం దుంగలను స్వ�
సదాశివపేట: మండల పరిధిలోని మద్దికుంట చౌరస్తా వద్ద ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో పోలీసులు వారిని అరెస్టు చేసినట్లు సీఐ సంతోష్కుమార్ తెలిపారు. మద్దికుంట గ్రామానికి చెందిన ఎండీ.రషీద్�
గంజాయి| నగర శివార్లలోని పెద్దఅంబర్పేట ఔటర్ రింగ్రోడ్డుపై కారులో మంటలు చెలరేగాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న స్విఫ్ట్ కారులో (టీఎస్ 08 హెచ్జే 2026) గంజాయి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఔటర్