WPL 2024, UP vs RCB | పటి (మార్చి 05) నుంచి డబ్ల్యూపీఎల్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి షిఫ్ట్ అవనుంది. స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీకి సొంతగడ్డ బెంగళూరుపై ఇదే చివరి మ్యాచ్ కాగా నేటి పోరులో ఆ జట్టు టాస్ ఓ�
ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు సెమీస్కు చేరింది. నేరుగా క్వార్టర్ ఫైనల్లో బరిలోకి దిగిన భారత్.. వర్షం కారణంగా మలేషియాతో పోరు రైద్దెనా.. మెరుగైన ర్యాంకింగ్ కారణంగా సెమీఫైనల్కు దూసుకె
భారత మహిళల జట్టు కీలక ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్.. హండ్రెడ్ టోర్నీలో నార్తెర్న్ సూపర్చార్జెస్కు ప్రాతినిధ్యం వహించనుంది. ఆస్ట్రేలియాకు చెందిన హీథర్ గ్రాహం స్థానంలో 22 ఏండ్ల జెమీమా బరిలోకి దిగనుంద�
ICC Rankings | బంగ్లాదేశ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన భారత మహిళా క్రికెటర్లు ఐసీసీ ర్యాంకింగ్స్లో సత్తాచాటలేకపోయారు. వరుణుడి దోబూచులాటతో బంగ్లాతో జరిగిన తొలి వన్డేలో భారత బ్యాటర్�
IND vs BAN | సుదీర్ఘ విరామం అనంతరం బరిలోకి దిగిన భారత మహిళల క్రికెట్ జట్టు.. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. మొదట స్పిన్నర్లు రాణించి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేస్తే.. ఆనక కెప్టెన్ హర్మన్ప్రీత్
ఇంగ్లండ్ వేదికగా జరిగే ద హండ్రెడ్ టోర్నీలో భారత మహిళల క్రికెట్ టీమ్ నాయక ద్వయం హర్మన్ప్రీత్కౌర్, స్మృతి మందన బరిలోకి దిగబోతున్నారు. గురువారం జరిగిన లీగ్ వేలంలో ట్రెంట్ రాకెట్స్ టీమ్కు హర్మన�
మహిళల క్రికెట్లో మరో సంచలనానికి నేడు తెరలేవనుంది. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్లేయర్ల కోసం సోమవారం వేలం జరుగనుంది.
వీరోచిత పోరాటం చేసినా.. గెలుపు గీత దాటలేకపోతున్న భారత మహిళల జట్టు మంగళవారం ఆస్ట్రేలియాతో ఆఖరి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఐదు మ్యాచ్ల సిరీస్ను ఇప్పటికే ఆసీస్ 3-1తో చేజిక్కించుకోగా.. నామమాత్ర పోరులో విజయంతో సిర�
దుబాయ్: మహిళల టీ20 ర్యాంకింగ్స్లో భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ టాప్-10లో చోటు దక్కించుకుంది. కామన్వెల్త్ క్రికెట్లో మెరుగైన ప్రదర్శనతో జెమీమా పదో ర్యాంక్కు చేరుకోగా, స్మృతి మందన(4), షెఫాలీ వర్మ(6) ప�
నేడు రెండో వన్డే ఉ. 10 నుంచి.. పల్లెకెలె: తొలి మ్యాచ్లో బౌలర్లు రాణించడంతో సిరీస్లో బోణీ కొట్టిన టీమ్ఇండియా.. శ్రీలంకతో జరుగనున్న రెండో వన్డేలోనూ నెగ్గి సిరీస్ పట్టేయాలని చూస్తున్నది. మూడు మ్యాచ్ల సిరీ
దంబుల్లా: శ్రీలంకతో మూడు మ్యాచ్ల టీ20సిరీస్లో భారత మహిళల జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. గురువారం జరిగిన తొలి మ్యాచ్లో టీమ్ఇండియా 34 పరుగుల తేడాతో లంకపై ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత జ
విండీస్పై భారత్ భారీ విజయం ఆహా ఏమా ఆటా.. ఏమా కొట్టుడు.. స్మృతి మందన, హర్మన్ప్రీత్ కౌర్ క్రీజులో శివతాండవం ఆడిన వేళ.. మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. గత మ్యాచ్లో స్ట్రయ�
మౌంట్ మౌంగనూయి: మహిళల వరల్డ్కప్లో రేపు ఇండియా, పాకిస్థాన్ మధ్య వన్డే మ్యాచ్ జరగనున్నది. న్యూజిలాండ్లో జరుగుతున్న ఈ టోర్నీలో మౌంట్ మౌంగనూయి ఈ మ్యాచ్కు వేదిక కానున్నది. నిజానికి ఇండియ�