George Soros | అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక దేశ రాజకీయాలనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతున్నది. ఈ క్రమంలో బిలియనీర్ ఇన్వెస్టర్, వితరణశీలి జార్జ్ సోరోస్ భారత ప్రధాని నరేంద�
సిల్లీ సోల్స్ బార్పై ఆర్టీఐ ద్వారా వెలుగులోకి నిజాలు.. న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ భర్త, పిల్లలకు చెందిన కంపెనీకే గోవాలోని వివాదాస్పద ‘సిల్లీ సోల్స్’ రెస్టారెంట్ అండ్ బార�
కాంగ్రెస్ ఆరోపణ.. ఖండించిన బీజేపీ పనాజీ, ఆగస్టు 3: కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ భర్తకు చెందిన కంపెనీ జీఎస్టీ నంబరే.. గోవాలోని సిల్లీ సోల్స్ బార్కు కూడా ఉన్నదని కాంగ్రెస్ మాజీ సెక్రటరీ గిరీశ్ చోదంకర్ ఆరో
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు చౌదరి లేఖ రాశారు
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ అయ్యాయి. జైరాం రమేశ్, పవన్ ఖేరా, నెత్తా డిసౌజాలకు ఇవాళ ఢిల్లీ హైకోర్టు నోటీసులు జార�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ.. రాష్ట్రపతి ముర్ముపై అనుచిత కామెంట్ చేశారు. రాష్ట్రపత్ని అంటూ ఆయన నోరుజారారు. దీనిపై ఇవాళ పార్లమెంట్లో దుమారం రేగింది. ఇవాళ లోక్సభలో కేంద్ర స్మృత�
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నది. ఆమె కుమార్తె జోయిష్ ఇరానీ గోవాలో అక్రమంగా రెస్టారెంట్ నడుపుతున్నారని, దానికి సంబంధించిన బార్ లైసెన్స్ నకిలీదని కాంగ్రెస్ ఆరోపించింది.
కేంద్రమంత్రి కుమార్తె హోటల్ చుట్టూ వివాదాలు చనిపోయిన వ్యక్తి పేరు మీద బార్ లైసెన్స్ పొందారు గోవా ఎక్సైజ్ కమిషనర్ నోటీసు జారీ.. 29న విచారణ పణాజీ, జూలై 22: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పేరు వివాదాల్లో చిక్క�
కరోనా సంక్షోభంలో అంగన్వాడీల మరణాలపై సమాచారం లేదన్న కేంద్రం ఎన్డీయే అంటే ‘నో డాటా అవైలబుల్’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీమంత్రి కేటీఆర్ చెప్పిన మాటలు అక్షర సత్యాలని మరోసారి రుజువైంది. క�
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఇవాళ ఈడీ ముందు రాహుల్ గాంధీ హాజరయ్యారు. అయితే భారీ ర్యాలీ తీస్తూ ఈడీ ఆఫీసుకు వెళ్లారు. దీన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఖండించారు. ప్రజాస్వామ్యాన్
న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే సత్యేందర్ జైన్ను సమర్థిస్తూ ఇవాళ కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కా�
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి పెట్రో ధరల పెంపు సెగ తగిలింది. ఆమె ఢిల్లీ- గౌహతి విమానం ఎక్కిన సమయంలో కాంగ్రెస్ మహిళా నేత నెట్టా డిసౌజా కేంద్రమంత్రిని నిలదీశారు. ఈ ఇద్దరి మధ్యా జరుగుతున్న వివాద�