న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జనవరి మాసాంతం లేదా ఫిబ్రవరిలో వన్ప్లస్ 10 సిరీస్ చైనాలో లాంఛ్ కానుంది. మార్చ్, ఏప్రిల్ నెలల్లో వన్ప్లస్ 10 సిరీస్ గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉం�
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది మార్చిలో ఒప్పో ఎఫ్21 భారత్ మార్కెట్లో లాంఛ్ కానుంది. ఒప్పో ఎఫ్21 సిరీస్ స్మార్ట్ఫోన్లు ఆండ్రాయిడ్ 12-ఆధారిత కలర్ఓఎస్పై రన్ అవుతాయని భావిస్తున్నారు. దీపావళికి ముందే ఒప్పో
న్యూఢిల్లీ, నవంబర్ 25: హై క్వాలిటీ 5జీ కమ్యూనికేషన్ను వినియోగదారులకు అందించేక్రమంలో స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో..తన హైదరాబాద్లో ఉన్న 5జీ ల్యాబ్ నుంచి తొలి వీవోఎన్ఆర్ (వాయిస్/వీడియో ఆన్ న్యూ రే�
న్యూఢిల్లీ : మొటొరోలా ఎట్టకేలకు మోటో జీ51 స్మార్ట్పోన్ను చైనా మార్కెట్లో లాంఛ్ చేసింది. బ్లూ, గ్రే కలర్స్లో అందుబాటులో ఉండే మోటో జీ51 ధర దాదాపు రూ 17,500 ఉంటుందని చైనీస్ బ్లాగర్ వైల్యాబ్ వెల్లడించి�
భువనేశ్వర్: స్మార్ట్ఫోన్ కొనేందుకు కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి అమ్మేసిన ఘటన ఒడిశాలో చోటుచేసుకున్నది. రాష్ర్టానికి చెందిన 17 ఏండ్ల బాలుడికి గత జూలైలో పెండ్లి జరిగింది. పని నిమిత్తం భార్యతోపాటు రాజస్థ
న్యూఢిల్లీ : భారత్లో నోకియా తాజా సీ సిరీస్ ఫోన్ను లాంఛ్ చేసింది. నోకియా సీ30 స్మార్ట్ఫోన్ రూ 10,999 నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. జియో ఎక్స్లూజివ్ ఆఫర్ ద్వారా కస్టమర్లు అదనంగా మరో రూ 1000 డిస