ఒక అనూహ్య నిర్ణయంతో జపాన్ ప్రభుత్వం ప్రజలకు షాక్ ఇచ్చింది. డిజిటల్ వ్యసనం తగ్గించడానికి, ప్రజల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి టయోకే పట్టణ పౌరులు ఇక నుంచి స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని రోజుకు రె�
స్మార్ట్ఫోన్ ఉన్నాక.. అందులో యాప్లు ఉండాల్సిందే! మెసేజుల కోసం ఓ యాప్, రింగ్టోన్ల కోసం మరో యాప్, వాట్సాప్ స్టేటస్ల కోసం ఇంకో యాప్.. ఇలా ప్లేస్టోర్లోకి వచ్చిన ప్రతి యాప్ మన ఫోన్లో ఇన్స్టాల్ చేయ�
Vivo Y400 Pro | చైనాకి చెందిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయిన వివో (Vivo) తన వై సిరీస్లో సరికొత్త మోడల్ను అందుబాటులోకి తీసుకురానున్నది. మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్ అయిన వివో వై400 ప్రో(Vivo Y400 Pro)ని శుక్రవారం భారతీ మార్క�
ఆ మధ్య వచ్చిన ఇద్దరమ్మాయిలతో సినిమాలో హీరో అల్లు అర్జున్ ‘మాటల్లేవ్.. మాట్లాడుకోవటాల్లేవ్' అంటూ ఉంటాడు. ఇళ్లల్లోనూ, ఫంక్షన్లలోనూ ఇప్పుడు అదే పరిస్థితి. ఇంట్లో ఉండే సమయంలో ఎవరి ఫోన్లో వాళ్లుంటే, వేడుకల�
స్మార్ట్ఫోన్లో ఎన్ని ఫీచర్లు ఉన్నా, వీడియో గేమ్స్ ఆడాలంటే.. గేమింగ్ కన్సోల్ ఉండాల్సిందే! ఆ జాయ్ స్టిక్స్, ప్రత్యేకమైన బటన్స్తో గేమ్స్ ఆడుతుంటే వచ్చే ఫీలింగే వేరు! అలాంటి గేమింగ్ లవర్స్ కోసం మర�
ఒకప్పుడు కేవలం కాల్స్ చేయడానికి, మెసేజ్లు పంపడం కోసమే ఫోన్ వాడేవాళ్లం. ఇప్పుడు.. అదే ఫోన్ కంటెంట్ సృష్టిస్తున్నది. మన పనులన్నీ చకచకా చేసేస్తున్నది. మన రోజువారీ జీవితాన్ని ప్రపంచంతో ముడివేస్తున్నది. �
స్మార్ట్ఫోన్లో మెసేజ్.. చూస్తే, ఆకర్షణీయమైన ఆఫర్. జాక్పాట్ కొట్టాలంటే కింద ఉన్న లింక్ క్లిక్ చేయమని మెసేజ్ సారాంశం. దాన్ని నొక్కిన వాళ్లెవరూ.. ఆ తర్వాత సుఖంగా నిద్రపోయిన దాఖలాలు లేవు! ఇంతకీ దాన్న�
దశాబ్దాల పాటు భద్రతా దళాలకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న మావోయిస్టు అగ్రనేత జయరాం రెడ్డి అలియాస్ చలపతి ప్రాణం పోవడానికి తన భార్య అరుణ అలియాస్ చైతన్య వెంకట్ రవితో తీసుకున్న సెల్ఫీ కారణమని తెలుస్
రైల్వే అధికారినంటూ ఓ వ్యక్తి చెప్పిన మాటలు నమ్మి డోర్నకల్కు చెందిన ఓ సెల్పాయింట్ వ్యాపారి మోసపోయాడు. వివరాలిలా ఉన్నాయి. డోర్నకల్లోని పద్మావతి సెల్ పాయింట్ వ్యాపారి అభిషేక్ జైన్కు గతేడాది డిసెం
ఒకప్పుడు ఇంటి గుట్టు ఈశ్వరుడికి కూడా తెలిసేది కాదు. అవతార పురుషుడైన రాముడికి కూడా రావణుడి ప్రాణం ఎక్కడుందో తెలుసుకోవడానికి విభీషణుడి మాట సాయం అవసరమైంది. అప్పట్లో సమాచారం అంత పకడ్బందీగా ఉండేది.
Tech News | స్మార్ట్ఫోన్లలో టెలివిజన్ ఛానళ్ల ప్రత్యక్ష ప్రసారాలు జరిగేలా కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో అది వ్యయ భారమేనని సామ్సంగ్, క్వాల్కమ్ తదితర కంపెనీలు చెప్తున్నాయి.