నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు సర్కారు చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా ధర్మారం మండలానికి న్యాక్ సెంటర్ను మంజూరు చేసింది. ఇందులో 45 సంవత్సరాల్లోపు వయసు కలిగిన యువతీ యువకులు తర్ఫీదు పొందేందుకు
నైపుణ్యమే విజయం. నైపుణ్యమే జీవన మార్గం. నైపుణ్యంతోనే మహిళలు సాధికారత సాధించగలరని బలంగా నమ్ముతారామె. కాబట్టే, ఉపాధి అవకాశాలున్న కోర్సులలో శిక్షణ ఇస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. యాభై ఐదు కోర్సులలో దేన్�
మహిళలను స్వయం ఉపాధి రంగంలో ప్రోత్సహించేందుకు ములుగు జిల్లాకేంద్రంలోని న్యాక్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతోంది. స్వయంఉపాధిలో భాగంగా మహిళలకు 90రోజుల పాటు ఉచితంగా కుట్టుశిక్షణను అందించి నైపుణ్యం సాధించిన �
మగ్గంపై ఉచిత శిక్షణ పేద మహిళలకు స్వయంఉపాధి అవకాశాలు చూపి వారి జీవితాల్లో వెలుగునింపనున్నది. వరంగల్ దేశాయిపేటలో చేనేత మాదిరిగా చిన్న మగ్గం(ఫ్రేమ్)పై ఆధునిక డిజైన్లలో అందిస్తున్న తర్ఫీదు మహిళలకు ఎంతో �
సెట్విన్ కేంద్రాల్లో నిర్వహిస్తున్న స్వయం ఉపాధి శిక్షణ తరగతులు నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్నాయి. నామమాత్రపు ఫీజుతో నాణ్యమైన శిక్షణను అందిస్తున్న సెట్విన్ కేంద్రాలు పేద విద్యార్థులకు ఉపాధి కల్
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించనున్నారు. అందుకు ఐసీఐసీఐ ఫౌండేషన్ ఫర్ ఇన్క్లూజివ్ గ్రోత్ సంస్థతో కళాశాల విద్య అధికారులు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకొన్న�
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించనున్నారు. అందుకు ఐసీఐసీఐ ఫౌండేషన్ ఫర్ ఇన్క్లూజివ్ గ్రోత్ సంస్థతో కళాశాల విద్య అధికారులు అవగాహన ఒప్పందాన్ని కుద�
ఒంటరి మహిళలకు సహకార సంఘాల అధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించాలని రాష్ట్ర మహిళా కమిషన్ యోచిస్తున్నట్టు చైర్పర్సన్ వీ సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు. మహిళల రక్షణే మహిళా కమిషన్ ఎజెండా అని, మ�