Skill Training | పదవ తరగతి, ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న గురుకుల విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు గరేప�
యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. ఇం
మధిర నియోజకవర్గంలో ఏటా 200 మందికి వివిధ ట్రేడ్లలో నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ఐటీఐ ఏర్పాటు కోసం అనుమతినిస్తూ కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. రూ.11.37 కోట్లను భవన నిర్మాణం, �
జాతీయ చిన్నతరహా పరిశ్రమల కార్పొరేషన్ (ఎన్ఎస్ఐసీ) సహకారంతో వచ్చే 3-4 ఏండ్లలో 50వేల మంది యువతకు వివిధ విభాగాల్లో నైపుణ్య శిక్షణను అందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకట�
పాలేరులో రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు చెందిన 560 మంది ఎన్సీసీ క్యాడెట్లకు పది రోజులపాటు నిర్వహించే 11(టీ)బీఎన్ సీఏసీటీ-IV ఎన్సీసీ నైపుణ్య శిక్షణ శుక్రవారం మూడో రోజుకు చేరింది. ఈ సందర్భంగా క్యాడెట్లకు ఫైరిం�
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు సర్కారు చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా ధర్మారం మండలానికి న్యాక్ సెంటర్ను మంజూరు చేసింది. ఇందులో 45 సంవత్సరాల్లోపు వయసు కలిగిన యువతీ యువకులు తర్ఫీదు పొందేందుకు
నైపుణ్యమే విజయం. నైపుణ్యమే జీవన మార్గం. నైపుణ్యంతోనే మహిళలు సాధికారత సాధించగలరని బలంగా నమ్ముతారామె. కాబట్టే, ఉపాధి అవకాశాలున్న కోర్సులలో శిక్షణ ఇస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. యాభై ఐదు కోర్సులలో దేన్�
మహిళలను స్వయం ఉపాధి రంగంలో ప్రోత్సహించేందుకు ములుగు జిల్లాకేంద్రంలోని న్యాక్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతోంది. స్వయంఉపాధిలో భాగంగా మహిళలకు 90రోజుల పాటు ఉచితంగా కుట్టుశిక్షణను అందించి నైపుణ్యం సాధించిన �
మగ్గంపై ఉచిత శిక్షణ పేద మహిళలకు స్వయంఉపాధి అవకాశాలు చూపి వారి జీవితాల్లో వెలుగునింపనున్నది. వరంగల్ దేశాయిపేటలో చేనేత మాదిరిగా చిన్న మగ్గం(ఫ్రేమ్)పై ఆధునిక డిజైన్లలో అందిస్తున్న తర్ఫీదు మహిళలకు ఎంతో �
సెట్విన్ కేంద్రాల్లో నిర్వహిస్తున్న స్వయం ఉపాధి శిక్షణ తరగతులు నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్నాయి. నామమాత్రపు ఫీజుతో నాణ్యమైన శిక్షణను అందిస్తున్న సెట్విన్ కేంద్రాలు పేద విద్యార్థులకు ఉపాధి కల్
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించనున్నారు. అందుకు ఐసీఐసీఐ ఫౌండేషన్ ఫర్ ఇన్క్లూజివ్ గ్రోత్ సంస్థతో కళాశాల విద్య అధికారులు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకొన్న�
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించనున్నారు. అందుకు ఐసీఐసీఐ ఫౌండేషన్ ఫర్ ఇన్క్లూజివ్ గ్రోత్ సంస్థతో కళాశాల విద్య అధికారులు అవగాహన ఒప్పందాన్ని కుద�
ఒంటరి మహిళలకు సహకార సంఘాల అధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించాలని రాష్ట్ర మహిళా కమిషన్ యోచిస్తున్నట్టు చైర్పర్సన్ వీ సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు. మహిళల రక్షణే మహిళా కమిషన్ ఎజెండా అని, మ�