ఫోన్ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ ఈ నెల 24న సిట్ విచారణకు హాజరుకానున్నారు. తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపిస్తూ.. గతంలో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్రావును శనివారం సిట్ అధికారులు 5 గంటలపాటు ప్రశ్నించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విచారణ కొనసాగింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయనను శనివారం ఉదయం నుంచి రాత్రి 8.40 వరకు విచారించారు. ఈ కేసులో ఇప్పటికి మూడుసార్లు ప్రభాకర్రావును సిట్ విచారిం�
SIT investigation | తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారం(Laddu adulatration) పై సుప్రీం కోర్టులో జరుగుతున్న విచారణ దరిమిలా సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఏపీ డీజపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.
SIT investigation | ఈ నెల 13న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చెలరేగిన హింసాత్మక ఘటనలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన సిట్ బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది.
SIT Investigation | ఏపీలో పోలింగ్ రోజున, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ (SIT investigation) బృందం శనివారం నుంచి దర్యాప్తును ప్రారంభించింది .
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై కొనసాగుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. లీకేజీ అయిన పరీక్షల రద్దు, మిగతా పరీక్షలను వాయిదా
టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీపై సిట్ విచారణ చివరి దశకు చేరుకున్నది. ఇప్పటికే నిందితులు ఇచ్చిన సమాచారంతో పాటు పేపర్ కస్టోడియన్ శంకర లక్ష్మి, టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, కమిషన్ సభ్యు
TSPSC | హైదరాబాద్ : గ్రూప్-1( Group -1 )తో పాటు పలు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలో ప్రత్యేక దర్యాప్తు బృందం( SIT ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుక�
Lakhimpuri Kheri: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీలో కేంద్ర మంత్రి కొడుకు రైతులను కారుతో తొక్కించి చంపిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అయితే, ఆ ఘటన ఒక ప్రణాళికబద్దమైన కుట్ర అని