ముఖ్యమంత్రి కార్యాలయ వేదికగా కాంగ్రెస్ పెద్దలు దేశంలోనే అతిపెద్ద తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేసే మాఫియాను నడుపుతున్నారని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ ఆరోపించారు. బీఆ
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మూడు ఫేకులు, ఆరు లీకులు అనే చందాన సాగుతున్నది. లీకులనే వార్తలుగా మలిచి, కట్టుకథలు సృష్టించి హెడ్లైన్స్ మేనేజ్మెంట్కు కాంగ్రెస్ సర్కార్ పాల్పడుతున్నది. ప్రతిపక్ష బీఆర్
Harish Rao | రాష్ట్రంలో సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదని.. స్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీంగా మారిందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. తమ పరిధిని విచిడిచిపెట్టి.. చట్టాన్ని అతిక్రమిస్తూ పనిచే�
కాంగ్రెస్ ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి స్పష్టంచేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల దృష్టి మరల్చడానికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిట్ విచారణ పేరుతో రేవంత్ ప్రభుత్వం నోటీసులు పంపిందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్�
తమ అభిమాన నేత, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అకారణంగా విచారణ పేరుతో ఇబ్బంది పెట్టడాన్ని ఖండించడంతో పాటు ఆయనకు మద్దతుగా జూబ్లీహిల్స్ పీఎస్ వద్దకు బయలుదేరిన బీఆర్ఎస్ శ్రేణులు, నాయకుల�
ఫోన్ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ ఈ నెల 24న సిట్ విచారణకు హాజరుకానున్నారు. తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపిస్తూ.. గతంలో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్రావును శనివారం సిట్ అధికారులు 5 గంటలపాటు ప్రశ్నించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విచారణ కొనసాగింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయనను శనివారం ఉదయం నుంచి రాత్రి 8.40 వరకు విచారించారు. ఈ కేసులో ఇప్పటికి మూడుసార్లు ప్రభాకర్రావును సిట్ విచారిం�
SIT investigation | తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారం(Laddu adulatration) పై సుప్రీం కోర్టులో జరుగుతున్న విచారణ దరిమిలా సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఏపీ డీజపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.
SIT investigation | ఈ నెల 13న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చెలరేగిన హింసాత్మక ఘటనలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన సిట్ బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది.
SIT Investigation | ఏపీలో పోలింగ్ రోజున, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ (SIT investigation) బృందం శనివారం నుంచి దర్యాప్తును ప్రారంభించింది .