పేదల బియ్యం పక్కదారి పడుతున్నది. నిఘా కరువై దందా జోరుగా నడుస్తున్నది. పోలీస్ యంత్రాంగం తరచూ పట్టుకుంటున్నా అక్రమ రవాణా కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అనేక మందిని అరెస్ట్ చేస�
ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవై నగర్కు చెందిన త�
ఆటోలకు సరైన గిరాకీ లేక తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో, మ్యాజిక్, జీపు డ్రైవర్లు విజ్ఞప్తి చేశారు. ప్రతి డ్రైవర్కు పింఛన్ అమలు చేసి, ప్రతి వాహనంపై గ్రీన్ ట్యాక్స్ ఎత్తివేయాలన�
రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు ఓడిపోవడంతో కేసీఆర్ అమలు చేసిన పథకాలు మళ్లీ తమ లాంటి పేదోళ్లకు అందుతాయో? లేదో? అని బీఆర్ఎస్ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందాడు.
Minister KTR | నాకు రాజకీయ భిక్షని ప్రసాదించిన నియోజకవర్గం సిరిసిల్ల(Siricilla district). సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదంతోనే గెలిచి సిరిసిల్ల అభివృద్ధి చేసాను అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR )అన్నా�
భారతరాష్ట్రసమితి తెలంగాణ ప్రభుత్వ నాయకత్వ శిఖరాలకు భౌగోళికంగానూ సరిహద్దుల్లో ఉన్న కామారెడ్డి-సిరిసిల్ల మధ్య భావోద్వేగ పేగు బంధమిది. బీబీపేట (కామారెడ్డి) - గంభీరావుపేట (సిరిసిల్ల) మధ్యలో 1945-51 మధ్యకాలంలో వ�
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో పోలీసు క్రీడా సంబురాలు శుక్రవారం అట్టహాసంగా మొదలయ్యాయి. రెండురోజులపాటు జరగనున్న ఈ పోటీలను ఎస్పీ అఖిల్ మహాజన్ జ్యోతిప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు
సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 17 : జిల్లాలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దూకుడు పెంచారు. ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించి 600 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన తంగళ్లపల్లి మండలం జిల్లెల గ్ర�
కలెక్టర్ కృష్ణ భాస్కర్ | తమ భూమిని అధికారులు వేరే వాళ్ల పేర పట్టా జారీ చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ రుద్రంగి మండల తహశీల్దార్ ఆఫీస్ గేట్కు తాళి కట్టిన విషయం తెలిసిందే.