కబ్జా కోరల్లో ఉన్న అటవీ భూములను కాపాడుకునేందుకు ఊరంతా కదిలారు. కలెక్టరేట్కు తరలివెళ్లి ఆందోళన చేపట్టారు. అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకూ ధర్నా విరమించేది లేదంటూ మూడు గంటపాటు బైఠాయించారు. చివరికి స�
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కన్నాపూర్ గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటడంతో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. 60 గడపలు, 150 మంది జనాభా ఉన్న ఈ ఊరిలో మిషన్ భగీరథ నీరు సరిగా రావడం లేదని స్థానికులు ఆందోళన చెంద�
ధర్పల్లి, సిరికొండ మండలాల్లోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. దీంతో ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో వరి పంట దెబ్బ తిన్నది. ఇప్పటికే కోతలు చేపట్టగా, కొద్దిమేర మిగిలిపోయిన పంట వడగం�
SP Akhil Mahajan | గ్రామాల్లో శాంతి భద్రతలను పెంచడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలను అడ్డువేసేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
ప్రభుత్వ పథకాల కోసం అర్హులైన ప్రతి లబ్ధిదారుడిని గుర్తించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం సిరికొండ మండలంలోని రాయిగూడ, పొన్న, సిరికొండలో క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రైతుభరోసా, రేషన్ కార్డ�
ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన సిరికొండ మండలం ధూప్యాతండాలో శుక్రవారం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన మలావత్ గజేందర్లికిత దంపతుల మొదటి కుమారుడు కన్నయ్య (2) రోజూ మాదిరిగా ఆడు�
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తాళ్లరామడుగు గ్రామానికి చెందిన మామిడి గొల్ల రాజన్న (57) చేపమందు కోసం వెళ్లి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉపాధి కోసం గతంలో విదేశాలకు వెళ్లిన �