ప్రభుత్వ పథకాల కోసం అర్హులైన ప్రతి లబ్ధిదారుడిని గుర్తించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం సిరికొండ మండలంలోని రాయిగూడ, పొన్న, సిరికొండలో క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రైతుభరోసా, రేషన్ కార్డ�
ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన సిరికొండ మండలం ధూప్యాతండాలో శుక్రవారం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన మలావత్ గజేందర్లికిత దంపతుల మొదటి కుమారుడు కన్నయ్య (2) రోజూ మాదిరిగా ఆడు�
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తాళ్లరామడుగు గ్రామానికి చెందిన మామిడి గొల్ల రాజన్న (57) చేపమందు కోసం వెళ్లి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉపాధి కోసం గతంలో విదేశాలకు వెళ్లిన �