Lalit Modi: బిలియనీర్లు లలిత్ మోదీ, విజయ్ మాల్యాలు.. ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆ ఇద్దరు కలిసి పార్టీలో పాట పాడారు. లండన్లో చాలా విలాసవంతంగా ఆ వేడుకను నిర్వహించారు. లలిత్ మోదీ తమ పార్టీకి చెందిన వీడియోను ఇన�
నైట్ డ్యూటీలో ఉన్న పోలీసుల కోసం ఓ వ్యక్తి కైలాష్ ఖేర్ ఆలపించిన తేరీ దీవానీ సాంగ్ను పాడిన వీడియో ఆన్లైన్లో వైరల్గా మారింది. కోజికోడ్లో చిత్రీకరించిన ఈ వీడియోను కేరళ పోలీసులు అధికారిక ట్విట్ట�
దేశంలో టాలెంట్కు ఎలాంటి కొదవ లేదనేందుకు సోషల్ మీడియా సరైన ఉదాహరణగా ముందుకొస్తోంది. మహాబలేశ్వర్ వీధుల్లో ఓ మహిళ లతా మంగేష్కర్ ఆలపించిన సునో సజ్నా పపిహె నేను శ్రావ్యంగా పాడుతున్న వీడియో
మంగ్లీ అంటేనే జానపదం. ఆ గొంతుకలో పల్లెదనం ప్రవహిస్తుంది. మట్టిపరిమళం గుప్పుమంటుంది. కాబట్టే, ఆమె పాడిన ‘జాలేవోసినవేమయ్యా ఓ జంగమయ్యా’ జానపదం ఇప్పటివరకు 26 లక్షల పైచిలుకు వ్యూస్ను కొల్లగొట్టింది. ఈ పాటను ద
వజ్రోత్సవ సంబురం అంబరాన్నంటుతున్నది.. ఊరూవాడా దేశభక్తి వెల్లివిరుస్తున్నది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తొమ్మిదో రోజు మంగళవారం ఉదయం 11:30 గంటలకు సకలజనం సామూహిక గీతాలాపన చేశారు. పల్లె పట్టణం తేడా లేకుండా రహద�
యువహీరో రానా తొలిసారి గాత్రదానం చేయబోతున్నారు. తాను కథానాయకుడిగా నటిస్తున్న తా జా చిత్రం ‘విరాటపర్వం’ కోసం ఆయన గాయకుడి అవతారం ఎత్తడానికి సిద్ధమయ్యారు. సందర్భోచితంగా వచ్చే ఓ ప్రత్యేకగీతాన్ని ఆలపించమని
న్యూఢిల్లీ: ఒక చిన్నారి తల్లితో కలిసి పాడిన పాట, హావాభావాలు నవ్వులు పూయించాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. 2015లో విడుదలైన బాలీవుడ్ చిత్రం తమాషాలో అరిజిత్ సింగ్, అల్కా యాగ్నిక్ పాడి