SRSP canal | ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో(SRSP canal) ప్రమాదవశాత్తు పడి సింగరేణి రిటైర్డు కార్మికుడు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో బుధవారం చోటు చేసుకుంది.
రేయింబవళ్లు శ్రమించి నల్ల బంగారాన్ని వెలికితీస్తున్న సింగరేణి కార్మికుల్లో ఈ ఏడాది దసరా ఉత్సాహం కనిపించడం లేదు. 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదున్నర నెలలు గడుస్తున్నా ఇంకా టర్నోవర్ను ప్రకటించని యాజమాన్
శ్రీరాంపూర్ ఏరియా ఎస్పార్పీ-1 గనిలో గురువారం ఉద యం జరిగిన ప్రమాదంలో హ్యామర్మెన్(రూప్ ఫ్లేసర్) కార్మికుడు సాడం సత్యనారాయణ రెండు కాళ్లు తొలగిపోయాయి.
అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్కు వెళ్లిన ఓ సింగరేణి కార్మికుడికి చేదు అనుభవం ఎదురైంది. బెడ్లు ఖాళీగా లేవని తిప్పిపంపించారంటూ బాధితుడి భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నది.
పింఛన్ పెంచిన ఘనత సీఎం కేసీఆర్ సారుదే. మళ్లీ ఆయనే సీఎం అయితడు. మళ్లో సారి పెంచుతామని హామీ ఇచ్చిన్రు. ఇగ కచ్చితంగా అమలు చేసి తీరుతరు. చాలా ఆనందంగా ఉంది.
‘అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ సింగరేణి కార్మికులను ఆగం చేసింది. వారసత్వ ఉద్యోగాలను ఎగ్గొట్టింది.. ఇప్పుడు ఓట్ల కోసం ప్రజలు ఆ పార్టీ నాయకుల దుర్మార్గుల మాటలు నమ్మద్దు’ అంటూ రామగుండం ఎమ్మెల్యే, బీఆర్ఎ
సింగరేణి కాలరీస్ క్వార్టర్లు, గెస్ట్హౌస్ నిర్మాణం కోసం షేక్పేట గ్రామంలోని 403 సర్వే నంబర్లో చదరపు గజం రూ.1.5 లక్షల ధరతో ప్రభుత్వం 1,000 గజాల భూమిని కేటాయించింది.
సబ్బండ వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చేతినిండా పనిలేక, ఆర్థిక భరోసానిచ్చే వారు కానరాక సమైక్యపాలనలో ఎన్నో కుట
క్రైం న్యూస్ | జిల్లాలోని గణపురం మండలం కాకతీయ లాంగ్వాల్ ప్రాజెక్టు బొగ్గు గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు గోడ కూలి నైట్ షిఫ్ట్ లో పనిచేస్తున్న నవీన్ అనే జనరల్ మజ్దూర్ యాక్టింగ్ హాలర్ ఆపరేటర�