సాధారణంగా ప్రతి ఒక్కరూ కనీసం ఆరేడు గంటలైనా నిద్రపోతారు. పడుకునేటప్పుడు చాలామంది
తలకింద దిండు పెట్టుకుంటారు. పత్తితో తయారైన మెత్తటి పిల్లోపై.. కమ్మటి నిద్రలో జోగిపోతారు.
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే.
పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామునే అమ్మవారికి ప్రత్యేక పూజలు , అర్చనలు నిర్వహించారు.
Household Tips | పెండ్లిళ్లు, శుభకార్యాలు అనగానే చాలామంది పట్టుబట్టలకు ప్రిఫర్ చేస్తారు. ఆలయాలకు వెళ్లినా.. పూజలు చేసినా సరే పట్టువస్త్రాలు ధరించడానికే ప్రాధాన్యతనిస్తారు. ఇక ఆడవాళ్లకు పట్టుచీరలపై ఉన్న మక్కువ గ�
వసంత పంచమి సందర్భంగా గురువారం నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతీ అమ్మవారి క్షేత్రం భక్తజనసంద్రమైంది. వేకువ జామున 2 గంటల నుంచే అమ్మవారి దర్శనంతోపాటు చిన్నారుల అక్షరాభ్యాసాల కోసం భక్తులు క్యూలైన్లో బారుల
Talasani Srinivas yadav | హైదరాబాద్లోని జియాగూడా రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు
పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తిస్వామి జాతర నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నది. ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం రోజు సతీసమేతంగా ధరించే పట్టువస్త్రాలను అమరచింత పద్మశాలీలు నేయడం ఆనవాయితీ.
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ప్రభుత
మెదక్ : ఏడుపాయల దుర్గామాతకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్ రావు పట్టువస్త్రాలు సమర్పించి మహాశివరాత్రి జాతర ఉత్సవాలను ప్రారంభించారు. అంతకు ముందు ఆలయ పూజారులు మంత్రికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలిక�