ఓ చెట్టు మీద ఎంతో అందమైన పక్షి ఉంది. అది శాశ్వత సత్యమైన భగవంతుడనే పండును పొడుచుకుని తింటున్నది. భగవన్నామ స్మరణం అనే రసాన్ని తాగి ఆనందిస్తున్నది. దానికి ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు ఎగరాలనే కోరిక లేదు. తాను
Sikhs protest | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇంటి వద్ద సిక్కులు నిరసన వ్యక్తం చేశారు. (Sikhs protest) సిక్కు సమాజ స్థితిగతులపై అమెరికాలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించిన సిక్కు�
ఖలిస్థాన్ అనుకూల సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) కార్యకలాపాలపై ఐదేండ్ల పాటు నిషేధాన్ని పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
Rajnath Singh | అయోధ్యలో రామ మందిరం కోసం ఉద్యమాన్ని సిక్కులు ప్రారంభించారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడేందుకు సిక్కు సమాజం ఎంతో కృషి చేసిందని తెలిపారు.
భారత్లో మైనారిటీల హక్కులు క్షీణిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. వ్యూహం ప్రకారం పెద్దయెత్తున, ప్రమాదకర స్థాయిలో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రతిని
సిక్కుల్లో ఖలిస్థాన్ కావాలన్న బలమైన కోరిక ఇంకా నిలిచే ఉన్నదని, దాన్ని ఎవరూ అణచివేయలేరని ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే సంస్థ చీఫ్ అమృత్పాల్ సింగ్ తెలిపారు.
హైదరాబాద్ : సిక్కుల న్యాయమైన డిమాండ్లను సానుకూల దృక్పథంతో పరిశీలిస్తామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ తేజ్ దీప్ కౌర్ మీనన్ నాయకత్వంలో పలువురు సిక్కు ప్రముఖులు సచివాలయంల�
హైదరాబాద్, జనవరి 1(నమస్తే తెలంగాణ): గూఢచర్యానికి సంబంధించిన కేసును ఏపీ పోలీసుల నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) స్వీకరించింది. ఈ కేసుతో ప్రమేయం ఉన్న 20 మందిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. 2014-20 మ
హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన రవీందర్సింగ్ గురువారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిశారు. క�
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు.. ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ సమన్లు జారీ చేసింది. సిక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కంగనాకు ఆ నోటీసులు ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ చద్దా ప్
ఇండియానాపోలిస్: అమెరికాలో ఇండియానాపోలిస్లో ఉన్న ఫెడెక్స్ కొరియర్ సంస్థ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. మృతిచెందిన వారిలో భారత సంతతికి చెందిన నలుగురు సిక�