సిద్దిపేట పట్టణంలో శుక్రవారం అర్ధరా త్రి హైటెన్షన్ నెలకొన్నది. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావును కిం చపర్చే విధంగా కాగ్రెస్ నాయకులు పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పట్ల బీఆర్ఎస్ నాయకులు నిరసన చే�
తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ సహకారంతో సిద్దిపేట ప్రాంతాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసుకున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో 229 మంద�
సిద్దిపేట మెడికల్ కాలేజీకి మరో మూడు పీజీ మెడికల్ కోర్సులు మంజూరైనట్లు మాజీ మంత్రి,స్థానిక ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు. కళాశాలలో 11 పీజీ కోర్సులతో 58 మంది విద్యార్థులతో విద్యాబోధన జరుగుతోందన్నారు.
సిద్దిపేట నియోజకవర్గంలో పంట రుణమాఫీకి సంబంధించి రూ.లక్షలోపు రుణమాఫీలో ఇబ్బందులు తలెత్తిన రైతులు, ఇం కెవరికైనా రాని వారు ఉంటే సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో వివరాలతో దరఖాస్తు ఇవ్వాలని ఎమ్మెల్యే హరీశ్ర�
మెదక్ గడ్డ... గులాబీ అడ్డా.. మళ్లీ బీఆర్ఎస్ గెలువబోతుందని, 25 ఏండ్లల్లో మెదక్లో గులాబీ జెండా ఎగురుతున్నదని, వేరే జెండా ఎగురలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.
ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్ననేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విద్యార్థులకు ఆల్ది బెస్ట్ చెప్పారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని వి
ప్రతి కార్యకర్త నుంచి రాష్ట్రస్థాయి నాయకుల దాకా ప్రజాప్రతినిధుల మధ్య అనుబంధాన్ని పెంచడం, పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నెల 5న కరీంనగర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట
సిద్దిపేట నేడు విద్య, వైద్యం సాగునీరు, వ్యాపార వాణిజ్య కేంద్రంగా మారిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. గురువారం పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఫెడరల్ బ్యాంక్ను ప్రారంభించా�
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కల్పించడంతోనే జాతీయ, రాష్ట్రస్థాయి పోటీలకు సిద్దిపేట అతిథ్యం ఇస్తున్నదని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేటలోని ఫుట్బాల్ స్టేడియంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ �
ప్రజా క్షేమం కోసం యజ్ఞాలు చేయడం శుభ పరిణామమని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మేడ్చల్ మండ లం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయ శివారులోని సాయిగీతాశ్రమంలో ఈ నెల 31న నిర్వహించే స�
దివ్యాంగులకు అం డగా నిలిచి, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్న నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ అని మాజీ మం త్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సోమవారం సిద్దిపేటలో లయన్స్, అలయన్స్, వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో మానస�
ఏసు ప్రభువు కరుణామయుడు. ఆయన మార్గం అనుసరణీయమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలోని సీఎస్ఐలో సోమవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.