దేశవ్యాప్తంగా ఆటోమొబైల్ షోరూంలు వెలవెలబోతున్నాయి. వ్యాపారాన్ని భారీగా విస్తరించాలనే ఉద్దేశంతో గల్లికోక షోరూంలను నెలకొల్పిన ఆటోమొబైల్ సంస్థలు ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.
ముంబైలోని (Mumbai) బాంద్రాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున బాంద్రా వెస్ట్లోని లింక్ స్క్వేర్ షాపింగ్ మాల్ బేస్మెంట్లో ఉన్న క్రోమా షోరూమ్లో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి షో ర�
పదేపదే కారు బ్రేక్ డౌన్ కావడంతో కస్టమర్ విసుగు చెంది షోరూంపై కరపత్రాలను పంచడంతో నిర్వాహకులకు వినియోగదారునికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన బుధవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేస�
డైమండ్, బంగారు, వెండి ఆభరణాల ప్రముఖ దిగ్గజ సంస్థ ‘భీమ జ్యువెల్స్' ఖమ్మంలో తన నూతన షోరూమ్ను ఏర్పాటు చేసింది. భారతదేశం, యుఏఈ వ్యాప్తంగా 70 షోరూమ్లు కలిగిన భీమ జ్యువెల్స్ ఇప్పుడు ఖమ్మం జిల్లా ప్రజలకూ చేరు
Ola Scooter Catches Fire | పార్క్ చేసిన ఓలా స్కూటర్లో మంటలు చెలరేగాయి. ఆ కంపెనీ షోరూమ్ బయటే ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ‘ఓలా దీపావళీ’ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
Ola electric scooter | కర్ణాటక (Karnataka)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొత్తగా కొన్న స్కూటర్ రెండు రోజులకే సమస్య రావడంతో తీవ్ర అసహనానికి గురైన ఓ కస్టమర్ ఏకంగా.. ఓలా షోరూమ్ (showroom)కే నిప్పు పెట్టాడు.
దేశీయ మార్కెట్లోకి సరికొత్త మ్యాగ్నైట్ ఈజెడ్ని పరిచయం చేసింది నిస్సాన్ ఇండియా. ఈ కారు ప్రారంభ ధర రూ.6,49,900గా నిర్ణయించింది. వచ్చే నెల 10 వరకు మాత్రమే అమలులో ఉండనున్న ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
హీరో మోటోకార్ప్ షాకిచ్చింది. వచ్చే నెల 3 నుంచి అమలులోకి వచ్చేలా ఎంపిక చేసిన మోటార్సైకిళ్లు, స్కూటర్ల ధరలను ఒక్క శాతం పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న షోరూంలలో ధరల పెంపులో మార్పుల
దేశంలో అతిపెద్ద విద్యుత్ వాహనాల తయారీ, విక్రయ సంస్థల్లో ఒకటైన అల్టిగ్రీన్..రాష్ట్రంలో తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్లో రిటైల్ అవుట్లెట్ను ప్రారంభించిన సంస్థ..తాజా�
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ద్విచక్ర వాహనమైన పల్సర్లో సరికొత్త మాడల్ను పరిచయం చేసింది బజాజ్ ఆటో. పల్సర్ ఎన్ఎస్ సిరీస్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నూతన కలర్స్, నూతన అవతార్గా తీర్చిదిద్�
ఇందూరు నగరంలో ప్రముఖ సినీ నటి కృతిశెట్టి శనివారం సందడి చేశారు. జోస్ ఆలుక్కాస్ గ్రూప్ తమ సరికొత్త జువెలరీ షోరూమ్ను స్థానిక ద్వారకానగర్లో ఏర్పాటుచేయగా.. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, సినీనటి
టాస్క్ఫోర్స్లో హెడ్కానిస్టేబుల్నంటూ.. విజయవాడలోని ఓ షోరూం నిర్వాహకులను బెదిరించిన ఘటనలో నిందితుడిని జూబ్లీహిల్స్లో అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురం గ్రామానికి చెందిన కొనకంచి కి�
బెంగళూర్ : కర్నాటక రాజధాని బెంగళూర్లోని ఓ వాచ్ స్టోర్లో భారీ దోపిడీ జరిగింది. నగరంలోని ఇందిరానగర్ ప్రాంతంలోని జ్యూవెలరీ స్టోర్లో జనవరి 5 తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పోలీసులు తెల�