Tiger Shot Dead | ఒక పులి మనుషులపై దాడులు చేస్తున్నది. మనిషి రక్తం రుచి మరిగింది. దీంతో జనం భయపడి ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఫిర్యాదు అందుకున్న అటవీ శాఖ సిబ్బంది చివరకు ఆ పులిని కాల్చి చంపారు.
Nafe Singh Rathee | ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) పార్టీకి చెందిన హర్యానా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాథీ (Nafe Singh Rathee) కారుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. బులెట్ల గాయాలైన ఆయన అక్కడికక్కడే మరణ�
AIMIM: ఎంఐఎం పార్టీ నేత అబ్దుల్ సలామ్ అలియాస్ అస్లమ్ ముఖియాను బీహార్లో కాల్చి చంపారు. గోపాల్గంజ్లో ఈ ఘటన జరిగింది. బైక్ మీద వచ్చిన కొందరు దుండగలు కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు.
Councillor Shot Dead: ఓ మహిళా కౌన్సిలర్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈక్వెడార్లోని నారంజల్ సిటీలో ఉన్న అధ్వాన్న రోడ్ల గురించి వీడియో తీస్తున్న సమయంలో ఆమెపై అటాక్ జరిగింది.
Family Shot Dead By Relatives | ముగ్గురు కుటుంబ సభ్యులను దగ్గరి బంధువులు తుపాకీతో కాల్పులు జరిపి చంపారు. ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి, అతడి భార్య, కుమారుడు ఈ సంఘటనలో మరణించారు. ఆ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన వీడియో క�
ఇరాన్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఇరాన్ సరిహద్దు ప్రాంతంలో పని చేస్తున్న తొమ్మిది మంది పాకిస్థానీలను గుర్తు తెలియని వ్యక్తులు శనివారం కాల్చి చంపారు. కల్లోలిత ప్రాంతమైన ఇరాన్
Gangster Sharad Mohol | వివాహ వార్షికోత్సవం రోజునే గ్యాంగ్స్టర్ (Gangster Sharad Mohol ) ను ఇద్దరు అనుచరులు కాల్పి చంపారు. మిగతా వారు అడ్డుకుని అతడ్ని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Tension In Bihar | వారం కిందట అదృశ్యమైన పూజారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. కాల్పులు జరిపి ఆయనను హత్య చేసినట్లు అనుమానించారు. కనుగుడ్లు పెకలించడంతోపాటు ప్రైవేట్ భాగాలు కోసి ఉండటం చూసి ఆగ్రహంతో రగిలిపోయార�
Indian Doctoral Student Shot Dead | అమెరికాలో వైద్య విద్య చదువుతున్న భారతీయ విద్యార్థి కాల్పుల్లో మరణించాడు. (Indian Doctoral Student Shot Dead) అతడు డ్రైవ్ చేసిన కారుపై దుండగులు కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో కారులో పడి ఉన్న అతడ్ని పోలీసుల�
Clash Over Fake Voting | ఫేక్ ఓటింగ్పై రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. (Clash Over Fake Voting) ఈ సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనల్లో ఒకరు సజీవ దహనమయ్యారు. కాల్పుల్లో మరో ఇద్దరు మరణించారు. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో ఈ సం