QR Code | దేశం డిజిటల్ ఇండియాగా మారిపోయింది. నగదు చెల్లింపులు కూడా ఆన్లైన్లోనే అధికమైపోయాయి. చివరకు చాయ్ తాగినా కూడా ఆ పైసలను కూడా ఆన్లైన్లోనే చెల్లిస్తున్నారు.
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రజలకు సుఖ సంతోషాలను శాంతిని ప్రసాదించాలని �
శివరాత్రి సమీపిస్తున్న వేళ శ్రీకాళహస్తీశ్వరాలయంపై ఓ డ్రోన్ ఎగరడం తీవ్ర కలకలం రేపింది. ముక్కంటి ఆలయంపై డ్రోన్ ఎగరవేసి వీడియోలు చిత్రీకరించారు. ఈ ఘటనను గుర్తించిన సెక్యూరిటీ వారిని అదుపులోకి తీసుకొని
ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలకు శివరాత్రికి ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడుపనున్నది. కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల నుంచి ఈ నెల 17, 18, 19 తేదీల్లో బస్సులు తిప్పనున్నారు.
రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, కమిషనరేట్లలో నేర పరిశోధనలో అద్భుతమైన పురోగతి సాధించారని, నేరస్థులకు సరైన శిక్షలు పడటంలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తున్నారని డీజీపీ అంజనీకుమార్ అభినందించారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్ని సినిమాల్లో నటిస్తున్నాడు అనేది ఆయన అభిమానులకు కూడా క్లారిటీ లేదు. మరోవైపు ఆయనతో సినిమాలు కమిట్ అయిన నిర్మాతలు కూడా కంగారు పడుతున్నారు. ఎప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇస్తాడు.. ఏ సి