శివప్రసాద్, హైదరాబాద్ శివలింగం మూడు భాగాలుగా ఉంటుంది. మొదటిది పీఠం. అది సాక్షాత్తూ పార్వతీ దేవి స్వరూపం. రెండోది పీఠంపై ఉండే పానవట్టం. అది మహావిష్ణు స్వరూపం. మూడోది పైన ఉండే లింగం. అది రుద్రరూపం.
Chandippa Sri Marakata Shivalinga Someshwara Swamy Temple | శివలింగం.. పార్థివ లింగం, స్ఫటిక లింగం, సైకత లింగం ఇలా వివిధ రూపాల్లో దర్శనమిస్తుంది. అందులోనూ మరకత లింగం ముదురు ఆకుపచ్చ రంగులో మెరిసిపోతూ ఉంటుంది. అరుదైన ఆ మరకత లింగం కొలువై ఉన్న చంద�
ప్రదోషకాలం అత్యంత పవిత్రమైనది. ఇది నెలకు రెండుసార్లు వస్తుంది. శుక్ల, కృష్ణ పక్షాలలో వచ్చే త్రయోదశి నాడు సూర్యాస్తమయం తర్వాత 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోషకాలం అని చెబుతారు. సూర్యాస్తమయం తర్వాత మూడు గడి�
శివుణ్ని మనం లింగరూపంలో అర్చిస్తాం. సాధారణంగా గుళ్లలో చుట్టూ పానవట్టంతో నిలువుగా ఉండే లింగాకారంలో పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. అయితే, ఇందుకు భిన్నంగా నేలకు సమాంతరంగా... అంటే అడ్డంగా ఉండే శివలింగం పంజాబ్ �
శ్రీశైలంలో మరో శివలింగం బయటపడింది. యాఫి థియేటర్ సమీపంలో సీసీ రోడ్డు పనుల్లో భాగంగా జేసీబీతో తొవ్వుతుండగా శివలింగం వెలుగుచూసింది. శివలింగంతోపాటు నంది విగ్రహం, ఓ లిపి కూడా ఉన్నాయి. విషయం తెలిసిన ప్రజలు అ�
మండలంలోని పెద్దపల్లి గ్రామ సమీపం లో ఉన్న బుగ్గస్వామి గుట్టపై క్రీ.శ. 8వ శతాబ్దానికి చెందిన శివలింగా న్ని పురావస్తు పరిశోధన శాఖ, ప్లీచ్ ఇండియా సీఈవో శివనాగిరెడ్డి ఆదివారం పరిశీలించారు.
హనుమకొండ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ అగ్గలయ్యగుట్టపై శివలింగం, ఇతర చిత్రాలు ఉన్నట్టు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి వెల్లడించారు. అగ్గలయ్యగుట్టను, పద్మాక్షి గుట్టకు కలుపుతూ ఒక కోట గోడ నిర్మ�
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శనివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఓ నాగుపాము శివలింగంపైకి చేరుకొని పడగ విప్పి నాట్యం చేసింది. అప్పటివరకు గుడిలో ఉన్న భక్తులు శివలింగా
గోదావరి తీరంలో వెలసిన రామాలయాలు తెలుగు రాష్ర్టాల్లో అనేకం ఉన్నాయి. ఉమ్మడి జిల్లా సరిహద్దులోని నందిపేట్ మండలం ఉమ్మెడ, కుస్తాపురం, తడ్పాకల్, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, కందకుర్తి తదితర ప్రాంతాల్లో రామ�
మన నగరాలు, పట్టణాల్లో ఎన్ని ఆలయాలున్నా సరే... కొండలు కోనల మధ్య ప్రకృతి ఒడిలో ఒక చిన్న ఆలయం కనిపించినా అక్కడ ఎంతో ఉపశమనంగా అనిపించి మనశ్శాంతిగా కావలసినంతసేపు పూజలు చేసుకుంటాం.
ఊరుగొండ గ్రామ శివారు లోని తురకల గుట్ట వద్ద వారం రోజులుగా చేపట్టిన తవ్వకాల్లో పురాతన ఆలయ మండపం, శివలింగం, నాగిని శిల్పం బుధవారం బయల్పడ్డాయి. ఇటీవల తురకల గుట్టను ఆనుకుని ఓ వ్యక్తి భూమిని చదును చేసే పనులు చే�