ఊరుగొండ గ్రామ శివారు లోని తురకల గుట్ట వద్ద వారం రోజులుగా చేపట్టిన తవ్వకాల్లో పురాతన ఆలయ మండపం, శివలింగం, నాగిని శిల్పం బుధవారం బయల్పడ్డాయి. ఇటీవల తురకల గుట్టను ఆనుకుని ఓ వ్యక్తి భూమిని చదును చేసే పనులు చే�
శంకర్పల్లి : 11వ శతాబ్ధంలో శంకర్పల్లి మండలం చందిప్ప గ్రామంలో వెలసిన మరకత శివలింగానికి పూజలు చేయడం సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ రాజకీయ సలహాదారుడు, మెదక్ జిల్లా ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి అన్నారు. శని�
తిరుచ్చి, జనవరి 2: తమిళనాడులోని తంజావూరులో రూ.500 కోట్ల విలువైన మరకత లింగాన్ని సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్నేండ్లు దీనిని బ్యాంకు లాకర్లో పెట్టిన వ్యక్తులు, ఇటీవల దానిని బయటకు తీసుకొచ్చి అరు�
Emerald lingam | వేల ఏండ్ల నాటి గుడులలో ఇవి దర్శనం ఇస్తాయి. కాకపోతే ఈ లింగానికి ఉన్న మహిమ గురించి తెలుసుకొని చాలామంది వాటిని దొంగలించే ప్రయత్నాలు చేశారు.