రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఒకేసారి 20మంది సీనియర్ ఐఏఎస్లకు స్థానచలనం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు.
మేధో సంపత్తి జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిదని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీఆర్హెచ్ఆర్డీ) డైరెక్టర్ జనరల్ శశాంక్ గోయల్ అన్నారు.
దేశ రక్షణ సామర్థ్యాలకు తోడ్పాటునందించడంలో మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్ అధికారుల పాత్ర కీలకమని ఎంసీఆర్హెచ్ఆర్డీ డైరెక్టర్ డాక్టర్ శశాంక్ గోయల్ పేర్కొన్నారు. నూతనంగా మిలిటరీ ఇంజినీర్ సర్వీస�
ప్రపంచ మార్కెట్లో వాణిజ్య దౌత్యవేత్తల పాత్ర కీలకంగా మారిందని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ శశాంక్ గోయల్ అన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం కోసం ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాను సమర్థంగా ఉపయోగించుకోవాలని ఎంసీఆర్హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ శశాంక్ గోయల్ సూచించారు.
వికారాబాద్ : వికారాబాద్ పట్టణ సమీపంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అనంతపద్మనాభస్వామిని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్గోయల్ ఐఏఎస్ శుక్రవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి వచ్చిన శశ�
శశాంక్గోయల్ | ఈవీఎంలు, వీవీ ప్యాట్ల భద్రత కోసం రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన జిల్లాల్లో గోదాములు నిర్మిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్గోయల్ అన్నారు.
Yadadri | యాదాద్రి కలెక్టరేట్లో ఈవీఎం, వీవీ ప్యాట్ల గోడౌన్ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శశాంక్ గోయల్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఈవీఎం, వీవీ
CEO Goyal Review with collectors on mlc Elections | మ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ బుధవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 10న
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా 12 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా, ఇందులో నాలుగు జిల్లాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికా�
ఎమ్మెల్సీ ఎన్నికలపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్గోయల్ ఉమ్మడి జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు నవంబర్ 16న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట�
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. హ�