Shanti Kumari | తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆమె స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన కే రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే�
రాష్ట్రంలో నిరుడితో పోలిస్తే నికరసాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ నీటి వనరులలో లభ్యత చాలా సౌకర్యంగా ఉందని, యాసంగి సీజన్కు సరిపడా నీళ్లు ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి�
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వేసవిలో ఎక్కడ కూడా తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణ జరపాలని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శా
Central Election Commission : కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 3 నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) ఏర్పాట్లను సమీక్షించనుందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్(Vikas Raj)...
ఈ నెల 17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సారథ్యంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (Chief Secretary Shanti Kumari) అన్నారు.
VRAs regularisation | తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థకు చిహ్నంగా మిగిలిన వీఆర్ఏ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం వీఆర్ఏలుగా పనిచేస్తున్న అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది.
తెలం గాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 2 నుంచి 22 వరకు నిర్వహించే దశాబ్ది ఉత్సవాలను జయ ప్రదం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన పల్లె రవికుమార్ను సీఎం కేసీఆర్ తెలంగాణ గీత కార్మిక సహకార ఆర్థిక సంస్థ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి మరో ఉద్యమకారుడికి కా
రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్టీడీసీ) చైర్మన్గా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ను సీఎం కేసీఆర్ నియమించారు.
ఎండాకాలంలో అగ్ని ప్రమాద ఘటనలకు ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా కలెక్టర్లు, అధికారులతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 507 గ్రామ పంచాయతీలు, 205 మున్సిపల్ వార్డుల్లో 12.29 లక్షల మందికి నేత్ర పరీక్
ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు కార్యక్రమంపై పర్యవేక్షణ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి అన్నా రు. హైదరాబాద్ నుంచి శనివారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టర్ ఎస్.వెంక�