‘ప్రభుత్వం ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు’ అంటూ ప్రచారం చేస్తుంటే క్షేత్రస్థాయిలో మాత్రం మంత్రి సిఫారసు ఉంటేనే ఇల్లు మంజూరవుతుందనే వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఊట్కూర్ మం డల సమీక్షా సమ
Komatireddy Rajgopal Reddy | తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకుంటున్నాడని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సంచలనంగా మారాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల�
Sammakka Saralamma | మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మచ్చర్ల అపరాజు పల్లి గ్రామాల మధ్య ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలోని చింతల గట్టు వట్టి వాగు సమ్మక్క సారలమ్మల తిరుగువారం (మినీ)జాతరకు అమ్మవార్ల గద్దెల వద్ద భక్తులు గ�
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ముంచెత్తిన రావిరాల గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా సాయం చేయలేదని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మండిపడ్డారు.
వరదతో భారీగా నష్టపోయిన రావిరాల గ్రామాన్ని పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్, బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. అక్కడి ప్రజలు తమ బాధలను సీఎం తీరుస్తాడని ఎదురు చూశారని, �
ఎక్కడ దొంగతనం చేసినా.. ఆ వివరాలన్నింటినీ అక్కడి యజమానికి తెలిసేలా చీటీ రాసి ఉంచి.. చోరీల్లోనూ నిజాయితీ ప్రదర్శిస్తున్న ఓ దొంగను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభు త్వం గిరిజనులకు అన్యాయం చేస్తుందన్నారు. రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం సీఎం కేసీఆర్ గిరిజనులకు 10 శాతం గిరిజన రిజర్వేషన్ పెంచిన కేంద్రం ఆమోదం తెలుపలేదని గిరిజన సంక్షేమ శాఖ మంత్
పాలేరు రిజర్వాయర్లో నీరు అడుగంటి డెడ్ స్టోరేజీకి చేరిన విషయాన్ని శాఖ ఉన్నతాధికారులు, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, దీనిపై సీఎం వెంటనే స్పందించి సాగర్ నుంచి ఒక టీఎంసీ నీటిని ఇవ్వాలని ఆదేశాలు �
Mahbubabad MLA shankar naik tests positive for covid | కొవిడ్ మహమ్మారి కలవరానికి గురి చేస్తున్నది. నిత్యం ఎంతో మంతి సాధారణ జనంతో పాటు పలువురు ప్రముఖులు హమ్మారి బారినపడుతున్నారు. ఇటీవల రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు
ఎమ్మెల్యే రేఖా నాయక్ | ఖానాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ తండ్రి శంకర్ నాయక్ (74) మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వారి