మెహిదీపట్నం : వివేకానంద 158వ జయంతిని పురస్కరించుకొని ఎస్సీ ఎస్టీ మైనారిటీ మాజీ సభ్యుడు, హ్యూమన్ రైట్ కౌన్సిల్ చైర్మన్ రాజారపు ప్రతాప్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారుజ ఈ కార్యక్రమంలో
బంజారాహిల్స్ : సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ నిర్మాణాలు కొనసాగిస్తున్న నిర్మాణదారుడిపై చర్యలు తీసుకోవా లంటూ జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు ఓ వ�
బంజారాహిల్స్ : వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని పేదల కోసం మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్ట నున్నామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. డివిజన్లో మల్టీ పర్పస్ నిర్మాణం చేయాలంట
బంజారాహిల్స్ : ఫోర్జరీ పత్రాలతో నగరం నడిబొడ్డున రూ.220 కోట్ల విలువైన ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేం దుకు ప్రయత్నించిన వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదయింది. పోలీసుల�
బంజారాహిల్స్: వరుసగా సెలవులు రావడంతో జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని పద్మాలయ అంబేద్కర్నగర్ బస్తీలోని ప్రభుత్వ స్థలంలో వెలిసిన గుడిసెలను రెవెన్యూ సిబ్బంది సోమవారం కూల్చేశారు. షేక్పేట మండల పరిధ
షేక్పేట్ : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నీ వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని, ప్రభుత్వ పథకాలతో ప్రజలకులబ్ధి చేకూరుతుందని జూబ్లీహిల్స్ నియోజ�
బంజారాహిల్స్ : పేదింటి ఆడబిడ్డలకు ఆసరాగా నిలిచేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు సమర్థవంతంగా అమలు చేస్తోందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అ�
షేక్పేట్ : బస్తీలలో సుస్తీని దూరం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసిందని, ఇందులో ప్రజలకు అన్నీ రకాల ప్రాధమిక వైద్య సౌకర్యాలను కల్పించిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి �
షేక్పేట్ : ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించడానికి కృషి చేస్తున్నామని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. సోమవారం షేక్పేట్ డివిజన్ సబ్జా కాలనీలో 4లక్షల 50 వేల రూపాయలతో నిర్
బంజారాహిల్స్ : సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ నిర్మాణాలు కొనసాగిస్తున్న నిర్మాణదారులపై చర్యలు తీసు కోవాలంటూ జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు
షేక్పేట్ అభివృద్ధికి కృషి | జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
షేక్పేట్లో రేషన్ కార్డుల పంపిణీ | షేక్పేట్లో మంజూరు అయిన 312 రేషన్ కార్డులను టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు దుర్గం ప్రదీప్కుమార్తో కలిసి ఎమ్మెల్యే అందజేశారు