రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో బ్రహ్మకమలం వికసించింది. సిమ్లానగర్ కాలనీకి చెందిన కొనియాల అరుణ భాస్కర్ ఇంటి ఆవరణలో శనివారం రాత్రి ఈ బ్రహ్మకమలం పూసింది. ఈ సందర్భంగా దానికి ప్రత్యేక �
ప్రభుత్వ నిబంధనలను పాటించని ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో నిబంధనలకు విరు�
రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద గ్రామానికి చెందిన కక్కునూరి వెంకటేశం గుప్తా అనే భక్తుడు ఉదారత చాటుకున్నాడు. ఫరూఖ్నగర్ మండలంలోని అత్యంత పురాతన ఎలికట్ట అంబ భవానీమాత దేవాలయానికి 2.8కిలోల వెండితో వెండిధార �
Bus- Lorry | షాద్ నగర్ పట్టణం పరిగి రోడ్డులో గల పోచమ్మ దేవాలయం వద్ద గురువారం యూటర్న్ తీసుకుంటున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టడంతో నలుగురికి గాయాలయ్యాయి.
BRS MLC | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డికి భారీ ప్రమాదం తప్పింది. రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. దీంతో పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
Telangana | గ్రామాల నుంచి పట్టణాలకు అరకొర బస్సులు నడపడటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రమాదకరమని తెలిసినా కూడా ఫుట్బోర్డు ప్రయాణం చేసి స్కూళ్లు, కాలేజీలకు వెళ్తున్నారు. గత్యంతరం లేని ప�
Mahalakshmi free bus | ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం.. అమ్మాయిలను అవమానించేలా మారింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా అమ్మాయిలు, మహిళలు ఆధార్ కార్డు చూపించాలనే నిబంధనను ఆర్�
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో సంచలనం సృష్టించిన రియల్టర్ కమ్మరి కృష్ణ హత్య కేసును పోలీసులు చేధించారు. ఆస్తి కోసం మొదటి భార్య కొడుకే హత్య చేయించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. మూడో భార్యకు ఆస్తి మొత�
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూఖ్నగర్ మండలం చింతగూడ పంచాయతీ పరిధిలోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో శుక్రవారం గ్యాస్ కంప్రెస్ చేస్తుండగా కంప్రెషర్ పేలి నలుగురు కార్మికులు అక్కడికక్కడే ద�
CM Revanth Reddy | షాద్నగర్లోని ఓ ప్రైవేటు కంపెనీలో శుక్రవారం సాయంత్రం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో గాయపడ్డ బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించార�
Zoo Park | హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్(Nehru Zoo Park)షాద్ నగర్కు(Shad Nagar) తరలిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అది పూర్తి అవాస్తవమని పీసీసీఎఫ్ వైల్డ్ లైఫ్ చీఫ్ మోహన్ పర్గేన్ తెలిపారు.
Telangana | పెళ్లి రోజు కదా అని హోటల్కు వెళ్లి బిర్యాని తినడమే ఆ కుటుంబం చేసిన పాపమైంది. సరదాగా మండి బిర్యాని తింటే.. హోటల్లో సరైన నాణ్యత ప్రమాణాలు వాడకపోవడం వల్ల కాస్త ఫుడ్ పాయిజనింగ్కు దారి తీసింది. ఒకరి తర�