ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో హిమాయత్సాగర్ (Himayat Sagar) జలాశయానికి వరద పోటెత్తింది. దీంతో జలమండలి అధికారులు 8 గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు.
గోదావరిఖని బస్టాండ్ ఏరియా రాజీవ్ రహదారి వెంట ఉన్న వ్యాపారులు రోడ్డున పడ్డారు. దాదాపు 20 ఏండ్లుగా హోటళ్లు, పాన్ టేలాలు పెట్టుకొని జీవిస్తుండగా, సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం బుధవారం ఉదయం అధికారులు అర్ధ�
అంత్యక్రియలకు వెళ్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్లో చోటు చేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి. సదాశివనగర్కు చెందిన విండో డైరెక్టర్, బీఆర్ఎస్ నాయకుడు జనార్ద�
నేషనల్ హైవే నిర్మిస్తున్న క్రమంలో తమకు సర్వీస్ రోడ్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సదాశివునిపేట గ్రామంలో భీమవరం, తుమ్మూరు, సదాశివునిపేటకు చెందిన రైతులు మంగళవారం ఆందోళన చేపట్టారు.
ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్య నివారణకు కొత్త రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నామ మార్గాలను త్వరితగతిన
Himayat sagar | హిమాయత్సాగర్ (Himayat sagar) సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. సోమవారం తెల్లవారుజామున హిమాయత్సాగర్ సర్వీస్ రోడ్డుపై వేగంగా
కీసర| హైదరబాద్ శివార్లలోని కీసరలో ఘోర ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్రోడ్ సర్వీస్ రోడ్లో ఓ బైకు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థి తీవ్�
కారు బీభత్సం| శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగురోడ్డుపై ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన కారు ఓ బైక్ను ఢీకొట్టింది. అప్పటికీ ఆగని కారు కల్వర్టులోకి దూసెళ్�