దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. బెంగళూరు వేదికగా నార్త్ ఈస్ట్తో జరుగుతున్న రెండో క్వార్టర్స్లో ఆ జట్టు.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఏకంగా 678 పరుగుల భారీ ఆధిక్యాన్ని �
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో వెస్టిండీస్ సెమీఫైనల్స్కు ప్రవేశించింది. మంగళవారం దుబాయ్లో ఇంగ్లండ్తో జరిగిన గ్రూప్-బీ చివరి లీగ్ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో గెలిచి సెమీస్కు చేరింది.
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్లో భారత్ అదరగొడుతున్నది. తమ సుదీర్ఘ కలను సాకారం చేసుకునే క్రమంలో శనివారం జరిగిన మ్యాచ్లో భారత్ 50 పరుగుల తేడాతో బంగ్లాపై ఘన విజయం సాధించింది. దీని ద్వారా గ్రూపు-1లో ప్రస్తుత�
ఫ్రెంచ్ ఓపెన్లో పోలండ్ బ్యూటీ ఇగా స్వియాటెక్ జోరు కొనసాగుతోంది. ఈ టోర్నీలో హ్యాట్రిక్ టైటిల్పై కన్నేసిన ఆమె లక్ష్యానికి మరో రెండడుగుల దూరంలో నిలిచింది. మంగళవారం ఫిలిప్పి చాట్రియర్ వేదికగా జరిగి
ప్రొ కబడ్డీ లీగ్లో పట్నా పైరెట్స్ ఎనిమిదోసారి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. సోమవారం హైదరాబాద్లో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ ఎలిమినేటర్-1 మ్యాచ్లో పట్నా 37-35 తేడాతో దబంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. బుధవా�
రామదాస్ స్మారక సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్లో గౌతమ్-బోస్ కిరణ్ జంట సెమీఫైనల్కు చేరింది. నాంపల్లిలో జరుగుతున్న ఈ టోర్నీ 45+ పురుషుల డబుల్స్లో గౌతమ్-కిరణ్ జోడీ 7-1 తేడాతో ఆసిమ్-రఘు ద్వయంపై విజయం సా
బ్యాడ్మింటన్లో సుహాస్, తరుణ్, కృష్ణ ముందంజ టోక్యో పారాలింపిక్స్ టోక్యో: పారాలింపిక్స్లో వరుసగా రెండో రోజు భారత్కు నిరాశ తప్పలేదు. గురువారం టోక్యోలో జరిగిన బ్యాడ్మింటన్, కనోయి స్ప్రింట్ మినహా మి�