ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలోని రెండు చోట్ల ఎన్ఫోర్స్మెంట్ టీం దాడులు నిర్వహించినట్లు ఎన్ఫోర్స్మెంట్ సీఐ వెంకటేష్ తెలిపారు.
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఆశన్న పల్లి లో నకిలీ మందులు అమ్ముతున్న వ్యక్తులను గ్రామస్తులు సోమవారం పట్టుకున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలో సోమవారం ఉదయం సంజీవని న్యూట్రిషన్ కేర్ సెంటర్ న్యూట్ర�
Minor Girls Eggs Selling | సంతానం కలుగని దంపతులకు మైనర్ బాలికల నుంచి సేకరించిన అండాలు అమ్ముతున్నారు. (Minor Girls Eggs Selling) పేదింటి బాలికలకు డబ్బులు ఆశ చూపించి ఈ చర్యకు పాల్పడుతున్నారు. ఒక మహిళ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీ
fake passports | నకిలీ పాస్పోర్ట్లు (fake passports) అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వందకుపైగా నకిలీ పాస్పోర్ట్లు, విదేశీ కరెన్సీ, నకిలీ స్టాంపులు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి �
వాహనాలకు సంబంధించిన నకిలీ పత్రాలు తయారు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఆరుగురు సభ్యులు ఉన్న నకిలీ ఆర్టీఏ ఏజెంట్ల ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ, ఆదిబట్ల పోలీసులు కలిసి అరెస్ట్ చేసి, రిమాండ్కు తర�
నాసి రకం వరి విత్తనాలపై అధికారులు దృష్టి సారించారు. వరి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధ్యులైన విత్తన విక్రయదారులపై చర్యలకు ఉపక్రమించా రు. ఇప్పటికే ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీ చేశా రు. ప్రత
కొరియర్ ఏజెన్సీ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసి డార్క్నెట్లో వ్యాపారం చేస్తున్న ఓ నిందితుడిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిల�
దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తుడిని సైబరాబాద్ పోలీసులు ఆరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గురువారం శంషాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ జగద�
కాపీ రైట్స్ నిబంధనలకు విరుద్ధంగా నకిలీ సామగ్రి క్రయ విక్రయాలను కొనసాగిస్తున్న నలుగురు వ్యాపారులపై బోయిన్పల్లి పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్సై యుగంధర్ తెలిపిన �
ఆదిలాబాద్లోని సీసీఐని విక్రయించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మండిపడ్డారు. ఆ పరిశ్రమను ఎందుకు అమ్ముతున్నారో చెప్పాలంటూ ట్విట్టర్
ప్రభుత్వం నుంచి అనుమతులు పొంది న ఎరువుల దుకాణాల్లో నకిలీ విత్తనాలతో పాటు ఎరువులను అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు దుకాణాలను సీజ్ చేస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురాం నాయక్ అన్నారు. �