ప్రస్తుత సమాజంలో డిగ్రీ పట్టా చేతికి రాగానే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగడం, నోటిఫికేషన్లు రాక నిరాశతో నిస్పృహకు లోనవ్వడం ఒక సాధారణ దృశ్యం. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్
గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు తీసుకెళ్తున్న ఇందిరా మహిళా శక్తి కుట్టు కేంద్రం (హబ్ అండ్ స్పోక్ సెంటర్)ను గురువారం అధికారులు సందర్శించి పనితీరును పరిశీలించారు. �
బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామ పంచాయతీలో మహిళా సాధికారతే లక్ష్యంగా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బింగి అలివేలుమంగ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ
స్వయం ఉపాధి పథకాల ద్వారా కుటుంబాల ఆర్థిక వృద్ధి సాధించాలని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరత్ చంద్ర అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల లబ్ధిదారుల ఎంపికకు బుధవారం మున్సిపల్ కార్పొరేషన�
దళితుల ఆర్థికాభ్యున్నతే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఫలితాలు కండ్ల ముందు కనిపిస్తున్నాయి. ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఆర్థిక సాయం అందించడం ద్వారా జీవనోపాధిని స్థిరప�
కుట్టు మిషన్ శిక్షణతో మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని ఐసీడీఎస్ బోధన్ ప్రాజెక్టు సీడీపీవో పద్మజ అన్నారు. కోటగిరి మండల కేంద్రంలో హోప్ ఫర్ లైఫ్ స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కుట్టు మి�
యువత స్వయం ఉపాధి అవకాశాలు ఎంచుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. పట్టణంలో కొత్త బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన నరి ఫోటో స్టూడియో, మణిదీప్ మా�
ఉద్యోగాలు లేక స్వయం ఉపాధి పొందేందుకు కేబుల్ ఆపరేటర్లుగా జీవితాన్ని ప్రారంభించామని, ప్రభుత్వ చర్యలతో తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని, తమపై కనికరించి అనధికార కత్తిరింపులు ఆపాలని ఫెడరేషన్ ఆఫ్ ఏరి
మహిళలు ఆర్థికంగా స్వయం సాధికారతను సాధించాలంటే టైలరింగ్, మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిషన్, స్పోకెన్ ఇంగ్లీష్, జ్యూట్ బ్యాగుల తయారీ వంటి శిక్షణలే మార్గం అని, ఇలాంటి వృత్తి విద్యల ద్వారా స్వయం ఉపాధి
MLA Kasireddy Narayana Reddy | ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్థిక సహాయంతో యువత స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి యువతకు సూచించారు.
విద్యార్థులు తాము చదివే కోర్సుల్లోని సబ్జెక్ట్లపై నైపుణ్యాలు సాధించాలని, ఆ దిశగా జీవితంలో స్థిరపడేందుకు ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగితే స్వయం ఉపాధి రంగంలో రాణించవచ్చని ఎంఎస్ఎంఈ సంస్థ బాధ్యులు, అ�
దళితులు, బీసీలు, మైనారిటీలతో పాటు అగ్రవర్ణాలకు చెందిన నిరుపేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం విదేశీ విద్య, స్వయం ఉపాధి తదితర పథకాలు ప్రవేశపెట్టి, ఆయా వర్గాలను ఆదుకొన్నది. ఈ 75 ఏండ్లలో రాష్�
మహిళలు కుట్టు శిక్షణతో స్వయం ఉపాధిని పొందటంతోపాటు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల అన్నారు. మంగళవారం పాత మలక్పేట డివిజన్లోని పద్మానగర్లో ఏర్పాటు చేసిన �
నిరుపేద మైనార్టీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ‘కేసీఆర్ కానుక’ పేరిట ప్రభుత్వం 20 వేల కుట్టుమిషన్లను అందజేయనున్నది. ఇందుకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువు గురువారంతో ముగిసిందని మైనార్టీ ఫైనాన్స
-ఈ పథకాన్ని కేంద్రప్రభుత్వం ఏడో ప్రణాళికలో భాగంగా 1986లో ప్రారంభించింది. -పట్టణ పేదల స్వయం ఉపాధిని కల్పించి అభివృద్ధిలోకి తీసుకురావడమే దీని లక్ష్యం. -ఇందుకు సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాలను అందించడం ముఖ్యో�