MLA Kasireddy Narayana Reddy | ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్థిక సహాయంతో యువత స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి యువతకు సూచించారు.
విద్యార్థులు తాము చదివే కోర్సుల్లోని సబ్జెక్ట్లపై నైపుణ్యాలు సాధించాలని, ఆ దిశగా జీవితంలో స్థిరపడేందుకు ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగితే స్వయం ఉపాధి రంగంలో రాణించవచ్చని ఎంఎస్ఎంఈ సంస్థ బాధ్యులు, అ�
దళితులు, బీసీలు, మైనారిటీలతో పాటు అగ్రవర్ణాలకు చెందిన నిరుపేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం విదేశీ విద్య, స్వయం ఉపాధి తదితర పథకాలు ప్రవేశపెట్టి, ఆయా వర్గాలను ఆదుకొన్నది. ఈ 75 ఏండ్లలో రాష్�
మహిళలు కుట్టు శిక్షణతో స్వయం ఉపాధిని పొందటంతోపాటు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల అన్నారు. మంగళవారం పాత మలక్పేట డివిజన్లోని పద్మానగర్లో ఏర్పాటు చేసిన �
నిరుపేద మైనార్టీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ‘కేసీఆర్ కానుక’ పేరిట ప్రభుత్వం 20 వేల కుట్టుమిషన్లను అందజేయనున్నది. ఇందుకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువు గురువారంతో ముగిసిందని మైనార్టీ ఫైనాన్స
-ఈ పథకాన్ని కేంద్రప్రభుత్వం ఏడో ప్రణాళికలో భాగంగా 1986లో ప్రారంభించింది. -పట్టణ పేదల స్వయం ఉపాధిని కల్పించి అభివృద్ధిలోకి తీసుకురావడమే దీని లక్ష్యం. -ఇందుకు సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాలను అందించడం ముఖ్యో�
ఆర్థిక కారణాల వల్లనో, మరే ఇతర సమస్య వల్లనో ఉన్నత చదువులకు నోచుకోక మధ్యలోనే చదువుకు ఫుల్స్టాప్ పెట్టినవారు చాలా మంది ఉంటారు. ఇలాంటివారు ఎవరిపై ఆధారపడకుండా సొంతంగా ఉపాధి పొందే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అవే�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | చదువుకున్న నిరుద్యోగ యువతకు వివిధ వృత్తులలో నైపుణ్యాలు అభివృద్ధి చేయడం ద్వారా వారు స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం ఉంటుంది. అందు కోసం జిల్లా కేంద్రంలో శాశ్వతంగా స్వయం ఉపాధి, అభివృ�
స్వయం ఉపాధికి సైప్రభుత్వ ప్రోత్సాహకాలతో ముందుకొస్తున్న యువత రాష్ట్రం ఏర్పాటు తరువాత 56 వేల పైచిలుకు ఎంఎస్ఎంఈల ఏర్పాటు హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక