కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆస్తులను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో క్రయ, విక్రయదారులకు ఇప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో మండిపడుతున్నారు. దీంతో ఆస్తుల క్రయ, విక్రయాలకు సంకెళ్లు వేసినట్లయింది. ఆస్తుల ర
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన నిజమైన ఆస్తులను జాబితా నుంచి తొలగించి న్యాయం చేయాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి సచివాలయంలో సీస�
బీఆర్ఎస్ పోరుబాటతో నిషేధిత జాబితా(22ఏ) నుంచి ప్రజల ఆస్తుల తొలగింపులో రెవెన్యూశాఖ నిమగ్నమైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 22ఏ బాధితులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలిసి తమగోడును వెల్లబోసు
తెలంగాణలో రిజిస్ట్రేషన్ చట్టం, 1908లోని సెక్షన్ 22-A చుట్టూ ఇటీవల జరుగుతున్న చర్చ ఒక కీలకమైన ప్రశ్నను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ప్రభుత్వ భూములు, ఆస్తులను అక్రమ బదలాయింపుల నుంచి కాపాడుతూనే, చట్టబద్ధంగా ఆ�
Harish Rao | 22A జాబితాను వెంటనే రద్దు చేయకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తాం.. సచివాలయాన్ని ముట్టడిస్తామని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు హెచ్చరించారు. ప్రజల ఆస్తులను లాక్కుంటే కాంగ్రెస్ పార్టీ మాడి మస
Salarjung Kancha Village | 22ఏ నిషేధిత జాబితాతో హస్తం పార్టీ గణం అక్రమాలు ఎలాంటివో ఈ అంశాన్ని పరిశీలిస్తే కండ్లకు కట్టినట్టుగా తెలుస్తున్నది. ప్రభుత్వ భూములు, యూఎల్సీ పార్శిళ్లను రక్షించడమే లక్ష్యంగా 22ఏ నిషేధిత జాబితాన
Harish Rao | నిషేధిత జాబితా పేరుతో ప్రజల భూములను కబ్జా చేసే హక్కు ఎవరు ఇచ్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ప్రశ్నించారు. ఇది 30% కమిషన్ సర్కార్ అని ప్రజలే అంటున్నారని తెలిపారు.
Section 22-A | భూమిని ఎవరైనా స్థిరాస్తిగా భావిస్తారు. హైదరాబాద్లో కానీ, సమీప జిల్లాల్లో కానీ ఎకరం భూమి ఉందంటే రూ.కోట్ల విలువ ఉంటుందనే ధీమాగా ఉంటారు. దానిని అమ్ముకోవచ్చు.. తాకట్టు పెట్టుకోవచ్చు.. బ్యాంకు రుణం తీసుక
Property Rights | సెక్షన్ 22-A పేరుతో భూముల రిజిస్ట్రేషన్లను అడ్డుకోవడంపై హైకోర్టు గతంలోనే స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. గెజిట్ లేకుండా రిజిస్ట్రేషన్ నిరాకరించరాదని తీర్పులు చెబుతున్నాయి.
సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్లో గత ప్రభుత్వాలు స్వాతంత్య్రసమరయోధులు, మాజీ సైనికులకు నిబంధనల మేరకు ఐదు నుంచి పది ఎకరాల వరకు భూములు కేటాయించాయి. అమీన్పూర్లోని సర్వే నంబర్ 993తో పాటు వేర్వేరు సర్వే �
ప్రజల వద్ద డబ్బులు గుంజాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తూ 22ఏను తెరమీదకు తీసుకొచ్చిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. గురువారం కూకట్పల్లి శేషాద్రినగర్లోని తన కార్యాలయంలో బ�
‘రాష్ట్రంలో 22-ఏ నిషేధిత జాబితాపై సమగ్ర విచారణ జరిపితే అసలు దోషులెవరో తేలుతుంది. ఆ తర్వాత ఎవరు రాజీనామా చేయాలో? ఎవరిపై చర్యలు తీసుకోవాలో? అన్న విషయంపై స్పష్టత వస్తుంది’ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ
Ponguleti : సెక్షన్ 22ఏ భూముల విషయంలో చెలరేగిన వివాదంపై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పందించారు. ప్రజలకు క్షమాపణలు చెప్పారు. సోమవారం సాయంత్రం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ఈ అం