ఆర్థిక భారం భరించలేమంటూ గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీపీ ట్రాక్టర్లకు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు తాళాలు వేసి ఎంపీఓ ప్రసాద్ అప్పగించారు.
రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల జేఏసీ పిలుపు మేరకు మల్లాపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన గ్రామపంచాయతీ కార్యదర్శులు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో జీపీ ట్రాక్టర్ల తాళాలను ఎంపీఓ జగదీష్ కు అప్పగించి తమ నిరస
గ్రామపంచాయతీలలో ఎలాంటి ఆర్థిక పరమైన పనులు చెయ్యమని మండల పంచాయతీ కార్యదర్శులు సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాస్కు వినతిపత్రం పత్రం అందజేశారు.
గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉంటూ చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్కుమార్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించి�
న్యూఢిల్లీ, అక్టోబర్ 8: కేంద్రప్రభుత్వ విభాగాల్లో సంయుక్త కార్యదర్శులు, డైరెక్టర్లు, అదనపు కార్యదర్శులుగా నియమించడానికి యూపీఎస్సీ 31 మంది ప్రైవేటు రంగ నిపుణులను ఎంపిక చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన వి
మంత్రి కేటీఆర్| టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులతో మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలను విశ్లేషించడంతోపాటు పార్�